Home / Tag Archives: slider (page 101)

Tag Archives: slider

ఒడిశాలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

ఒడిశాలో జరిగిన  కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో కొన్ని వందల మంది మృత్యువాత పడ్డారు. వేల మంది గాయాలపాలైన సంగతి తెల్సిందే. మరువక ముందే  అదే రాష్ట్రంలో మరో రైలు బోగీలో మంటలు రావడం కలకలం రేపింది. దుర్గ-పూరీ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలో ఖరియార్ రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ …

Read More »

నేడు ఖమ్మం జిల్లాకు బండి సంజయ్

తెలంగాణ  బీజేపీ రాష్ట్ర చీఫ్ ..కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు శుక్రవారం  ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ నెల 15న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై నేతలతో సమీక్షించనున్నట్లు సమాచారం.

Read More »

కేసీఆర్‌ కిట్‌.. ‘మాతృవందన’కు డబుల్‌

మాతాశిశు మరణాల నివారణ కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం దేశానికే ఆదర్శంగా ఎందుకు నిలిచిందో తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ప్రధాన మంత్రి మాతృవందన యోజన’ (పీఎంఎంవీవై) పథకం కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్‌ కిట్‌ రెట్టింపు స్థాయిలో ప్రయోజనకారిగా ఉన్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య రంగంలో సాధించిన …

Read More »

తెలంగాణ ఇంటింటా సంక్షేమం

‘తెలంగాణ వస్తే మీ ప్రాంతం చీకటైతది. బతుకులు ఆగమైపోతయి’..? ఇది నాడు సమైక్య రాష్ట్రంలో నాయకుల ఎద్దేవా! కానీ, తొమ్మిదేండ్ల రాష్ర్టాన్ని చూస్తే సకల జనుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ సర్కారు సబ్బండవర్గాలకు అండగా నిలుస్తున్నది. పల్లె, పట్టణం అనే తేడాలేకుండా అభివృద్ధిని కండ్ల ముందే చూపిస్తూ, కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ఫలాలను అందిస్తున్నది. గొల్లకుర్మలకు గొర్రెలు, …

Read More »

దూలపల్లిలో రూ.1.90 కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ శంకుస్థాపన …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి ఇండస్ట్రియల్ నుండి దూలపల్లి ఎన్టీఆర్ విగ్రహం వరకు రూ.1.90 కోట్లతో నూతనంగా చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతీ …

Read More »

మండువేసవిలోనూ.. నిండుకుండల్లా చెరువులు…

చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయంటే అది కేవలం గౌరవ సీఎం కేసీఆర్ గారి గొప్పతనమేనని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు భౌరంపేట్ పెద్ద చెరువు, గాజులరామారం చింతల చెరువు, బాచుపల్లి బిన్ (బైరన్) చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ” ఊరూరా చెరువుల పండుగ “లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక …

Read More »

సీఎం కేసీఆర్‌ పాలనలో మంచిర్యాలలో ప్రగతి పరుగులు

ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జి ల్లాలో ఎక్కడో మారుమూలన ఉన్న మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించా రు. ఫలితంగా మంచిర్యాల వెనుకబాటుకు గురైంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం లో ఇక్కడికి వచ్చిన అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్‌.. తెలంగాణ వస్తే ఈ ప్రాంతాన్ని జిల్లా చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి …

Read More »

కేసీఆర్‌ గర్జన.. కాంగ్రెస్‌ కకావికలం.. బిత్తరపోతున్న బీజేపీ

cm-kcr-promise-to-journalists-about-providing-land-for-house

బీఆర్‌ఎస్‌ అంటేనే సభల సమ్మోహనం… ఉప్పెనలా పోటెత్తే జనప్రభంజనం… జాతరలను తలపించే జనకోలాహలం. విపక్షాలపై ప్రశ్నల కొడవళ్లు విసిరి ప్రజలపై పన్నీటి జల్లు కురిపించే గులాబీ మేఘాలు బీఆర్‌ఎస్‌ సభలు. అది ఉద్యమ సందర్భమైనా, ప్రగతి నివేదన సన్నివేశమైనా బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలది అదే తీరు. గులాబీ హోరు సృష్టిస్తున్న జనహోరుకు విపక్షాలు బేజారు కావాల్సిందే అని గులాబీ పార్టీ మరోసారి నిరూపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ భూమిపూజ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని రిడ్జ్ టవర్స్ లో నూతనంగా చేపడుతున్న శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్ గారు, బొడ్డు వెంకటేశ్వర రావు గారితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ …

Read More »

బైబిలు మిషను మహిమ దేవాలయ సంఘం 27వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందానగర్ లో బైబిలు మిషను మహిమ దేవాలయ సంఘం 27వ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు మన్నె రాజు, పందిరి యాదగిరి, రెహ్మాన్, పాస్టర్ తిమోతి రాజు తదితరులు పాల్గొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat