తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని పద్దెనిమిది సర్కారు దవాఖానాల్లో రోగుల వెంట వచ్చే సహాయకుల కోసం రూ.5కే రుచికరమైన ఇంటి భోజనం అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డా. ఎర్రోళ్ళ శ్రీనివాస్ సమక్షంలో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ,హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు …
Read More »కరోనా పై షాకింగ్ నిజాలు… 4Th వేవ్ తప్పదా…?
దేశ వ్యాప్తంగా కరోనా కలవరం మళ్లీ మొదలయింది. ఇందులో భాగంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసుల నమోదు సంఖ్య ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ గురించి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫ్రొపెసర్ రాజారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఫోర్త్ వేవ్ కు అవకాశాలు చాలా తక్కువ. కానీ మే నేలలో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం …
Read More »Tollywood లో విషాదం – ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత ,ఎగ్జిబిటర్ నారాయణ దాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.అయితే గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణ దాస్ నిన్న మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపం …
Read More »మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కొత్త ఇంటీ సభ్యుడికి కాజల్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.కాజల్ అగర్వాల్ తల్లి అయిన వార్తను ఆమె సోదరి నిషా అగర్వాల్ వెల్లడించింది. తల్లీ బిడ్డ క్షేమంగా .. ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు అని ఆమె తెలిపింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను సరిగ్గా రెండేండ్ల కిందట కాజల్ అగర్వాల్ వివాహమాడిన సంగతి …
Read More »లక్నో పై RCB ఘన విజయం
ఐపీఎల్ -2022 లీగ్ దశలో ఇప్పటీవరకు ఏడు మ్యాచులాడిన రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఐదు మ్యాచుల్లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అజేయంగా రెండో స్థానంలో కొనసాగుతుంది. నిన్న మంగళవారం జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను పద్దెనిమిది పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది బెంగళూరు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి డుప్లెసిస్ 96,షాబాజ్ …
Read More »అంచెలంచెలుగా ఎదిగిన మల్లాది సందీప్ – వైఎస్ఎస్ఆర్ స్టేట్ కో-ఆర్డినేటర్గా నియామకం
మల్లాది సందీప్ కుమార్..ఇప్పుడు ఈ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో అందరి నోటా వినిపిస్తోంది. నమ్ముకున్న వ్యక్తులకు ఏనాటికైనా మంచి జరుగుతుందన్న నిజం మల్లాది సందీప్ ఎదుగుదలే నిదర్శనం. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎదిగి, చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, వైఎస్ఆర్టీపీలో తన సామర్థ్యం చాటుకొని, స్వశక్తితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరిన మల్లాది సందీప్ను ఇటీవల ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ …
Read More »రాహుల్ గాంధీ పై కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ విమర్శలు
రాహుల్ గాంధీ పై కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా గతంలో రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఆయనలోని నిలకడలేమీకి నిదర్శనమన్నారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఆయన ముందుండి పోరాడాలన్నారు. రాహుల్ గాంధీ అందరితో చర్చించిన తర్వాత పరిష్కారాన్ని గుర్తించాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.
Read More »యాదాద్రిలో మంత్రి పువ్వాడ అజయ్
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం ఖమ్మం జిల్లా ప్రజల తరుపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు నేడు(19.04.2022)తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయంకు యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారి సమక్షంలో కిలో బంగారాన్ని ఆలయ ఈఓకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఆలయ …
Read More »GHMC లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని పాతబస్తీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. రూ.495కోట్ల విలువైన ఆరు పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మీర్ఆలం చెరువు వద్ద మ్యూజికల్ ఫైంటెన్ను కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఎస్టీపీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలాపత్తర్లో పోలీస్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.పారిశుధ్య కార్మికులకు జీతాలను రూ.8వేల నుంచి రూ.17వేలకు …
Read More »బాక్సాఫీస్ వద్ద KGF2 కలెక్షన్ల సునామీ
పాన్ ఇండియా స్టార్ హీరో…కన్నడ స్టార్ హీరో యశ్- పాన్ ఇండియా మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో గత గురువారం వచ్చిన KGF2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన 4రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.546 కోట్ల గ్రాస్ సాధించి సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్ లోనూ తన హవా చూపిస్తున్నడు రాఖీభాయ్.. అందులో భాగంగా గడిచిన నాలుగు రోజు దాదాపు రూ.193.99 కోట్ల గ్రాస్ను సాధించింది. …
Read More »