ఇటీవలే శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పని చేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల లో భద్రతా పరమైన సమస్య ఉన్నట్లు గుర్తించిన కేంద్ర ఐటీ శాఖ.. దీని వల్ల వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే తమ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ …
Read More »ప్యానల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలూనాయక్, కౌసర్ మొయియుద్దీన్, కూనంనేని సాంబశివరావు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్నికాంగ్రెస్ సభ్యుడు రామ్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. దానిపై సభ్యులు ప్రసంగిస్తున్నారు. కాగా, ప్రతిపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అదేవిధంగా ప్యానల్ స్పీకర్లుగా రేవూరి ప్రకాశ్ రెడ్డి, బాలూనాయక్, కౌసర్ మొయియుద్దీన్, కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ ప్రకటించారు.
Read More »డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి రోజే ఇంత భయపడితే ఎట్ల..? మంత్రులు ఉలిక్కి పడటం సరికాదు అని కేటీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.పదేండ్లు విధ్వంసం జరిగిందన్నారు. మరి 50 ఏండ్ల విధ్వంసం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జీవన విధ్వంసం చెప్పాలి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ …
Read More »ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత్
టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల విజయం నమోదు చేసింది టీమిండియా మహిళల జట్టు. ముంబైలోని డా. డివై పాటిల్ మైదానంలో ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా మూడోందల నలబై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ తొలి రెండో ఇన్నింగ్సుల్లో నూట ముప్పౌ ఆరు.. నూట ముప్పై ఒకటి పరుగులకు …
Read More »సూర్యకుమార్ పోస్టు వైరల్
టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ నుండి తప్పించడంతో సూర్యకుమార్ తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఏమోజీని పోస్టు చేశారు. గత కొన్నేళ్ళుగా రోహిత్ శర్మ సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ కి కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా ముంబై తీసుకున్న నిర్ణయం సూర్యకు కూడా మింగుడు పడట్లేదని అభిమానులు …
Read More »గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ ఆగ్రహాం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళ సై ప్రసంగించిన ప్రసంగం గురించి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ గవర్నర్ ప్రసంగం గురించి మాట్లాడుతూ” గవర్నర్ తమిళ సై ప్రసంగం అంత అసత్యాలు.. తప్పులే అని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం విని సభ్యుడిగా సిగ్గుపడుతున్నాను. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుతాగు నీటికి దిక్కులేదు. విద్యుత్ లేక పంటలు …
Read More »బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత తగ్గింపు
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భద్రత కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. Z+ కేటగిరి భద్రత ఉన్న కేసీఆర్కు ఇప్పుడు ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించనున్నట్లు సమాచారం. ఆయన వెంట 4+4 గన్ మెన్లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనం, పైలట్ వాహనాలు ఉండనున్నాయి. ఇంటి ముందు సెంట్రీని పహారా ఉంచనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రతను తగ్గించిన ప్రభుత్వం, ఎమ్మెల్యేగా లేని …
Read More »కిర్రాక్ పుట్టిస్తున్న రాశి ఖన్నా అందాలు
నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి
ప్రముఖ సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ యూపీలోని బందా జిల్లా మహిళా జడ్జి సీజేఐకు లేఖ రాశారు. ‘నేను చాలా కాలంగా వేధింపులకు గురవుతున్నా. నన్ను ఓ చెత్తలా చూశారు. అందువల్ల గౌరవప్రదంగా నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి’ అని ఆమె కోరారు. సీజేఐ చంద్రచూడ్ సూచనతో ఆమె లేఖపై వెంటనే నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టుకు లేఖ రాశారు.
Read More »ధోనీకి అరుదైన గౌరవం
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వాడిన 7వ నంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్ తీసుకోకుండా రిటైర్ చేయనుంది. క్రికెట్ కు మిస్టర్ కూల్ చేసిన సేవకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం ఆటగాళ్ల కోసం 60 రకాల బేసి సంఖ్యలను కేటాయించామని తెలిపారు. గతంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ వాడిన 10వ …
Read More »