పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. జట్టు సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. అక్కడితో ఆగకుండా ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా జడేజా తనదైన షాట్ లతో సఫారీలను పరుగెతిస్తున్నాడు. …
Read More »అయ్యో పాపం కోహ్లి… ఈ ఏడాదికి ఇదే మొదటి సెంచరీ..!
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శతకం సాధించాడు. తద్వారా టెస్టుల్లో తన సెంచరీల సంఖ్య 26కు చేరుకుంది. అంతేకాకుండా ఇందులో మరొక విశేషం ఏమిటంటే.. ఈ ఏడాదిలో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం వేశేషం. ఇది కూడా స్టైల్ గా ఫోర్ కొట్టి సెంచరీ చేసాడు. మరో ఎండ్ లో రహానే తన అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. నిన్న మయాంక, ఈరోజు …
Read More »అతడు డాషింగ్ ఓపెనర్ కాదు..అయినప్పటికీ శతకానికి ముందు మతిపోగొట్టాడు !
మయాంక్ అగర్వాల్ సఫారీలపై మరోసారి విరుచుకుపడ్డాడు. మొన్న మ్యాచ్ లో డబుల్ సెంచరీ ఇప్పుడేమో సెంచరీ సాధించాడు. దేశం మొత్తం రోహిత్ సెహ్వాగ్ లాంటి డాషింగ్ ఆటగాడు అని అంటున్నారు. కాని ఆ డాషింగ్ రోహిత్ కాదు అగర్వాల్ అని ఇప్పుడు అందరికి అర్దమైంది అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతటి ఆటగాడైన సరే సెంచరీ కి దగ్గరలో ఉంటే ఎంతో భయంతో అడతారు ఒక సెహ్వాగ్ తప్ప. అలాంటిది ఈరోజు …
Read More »మెరిసిన మయాంక్…అర్ధశతకంతో నిలిచే..!
మయాంక్ అగర్వాల్ మరోసారి తానేంటో నిరుపించుకుంటూ మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. మహారాజ్ ఓవర్ లో పాయింట్ ఫీల్డర్ మీదుగా బౌండరీ కొట్టి టెస్టుల్లో తన నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా ఆదిలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మయాంక్ కు తోడుగా పుజారా నిలకడగా రాణిస్తున్నాడు. అంతకముందు వైజాగ్ టెస్ట్ లో మయాంక్ డబుల్ చేసిన విషయం తెలిసిందే.
Read More »ఆదిలోనే పంపేసారు..ఈసారి ఎవరివంతో మరి..?
పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్… ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మొదటి టెస్ట్ లో సౌతాఫ్రికా బౌలర్స్ పై విరుచుకుపడి రెండు ఇన్నింగ్స్ లోను శతకాలు సాధించిన హిట్ మేన్ ఇప్పుడు మాత్రం వెంటనే పెవీలియన్ కు చేరుకున్నాడు. రబడ వేసిన బంతికి కీపర్ డీకాక్ కు దొరికిపోయాడు. మరి అతడి స్థానంలో ముందుండి జట్టును …
Read More »ప్రతీకారానికి సిద్దమవుతున్న సఫారీలు…హిట్ మేన్ ను ఆపగలరా..?
ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాట్టింగ్ తో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించాడు. మరో పక్క బౌలర్స్ కూడా తనదైన శైలిలో విరుచుకుపడడంతో సఫారీలు నిల్వలేకపోయారు. ఇక రేపు గురువారం నాడు పూణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్ గెలిచేదెవరో చూడాలి. కసితో, ప్రతీకారంతో ఉన్న …
Read More »విజయం దిశగా భారత్..ఆ ఓటమికి ప్రతీకారం ఇదేనా..?
నేడు భారత మహిళా జట్టు మరియు సౌతాఫ్రికా మధ్య మొదటి వన్డే జరుగుతుంది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న సఫారీలు భారత బౌలర్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. దాంతో 164 పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి వందకు పైగా చేసింది. దీంతో దాదాపు భారత్ విజయం ఖాయమని చెప్పాలి. అంతకముందు ముందు జరిగిన టీ20 సిరీస్ …
Read More »వైజాగ్ టెస్టా మజాకా…అన్నీ రికార్డులే !
విశాఖపట్నం వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించి. అయితే ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు సాధించారు. అటు సౌతాఫ్రికా ఇటు ఇండియా రెండు జట్లు రికార్డులు సాధించాయి. ఓపెనర్ రోహిత్ శర్మ తాను ఓపెనర్ ఆడిన మొదటి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన మొదటి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. ఇక టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 350వికెట్లు …
Read More »టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల ముప్పు ..ఇంటెలిజెన్స్ హెచ్చరిక ..భారీ భద్రత
టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ తాజాగా చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఇరు జట్ల క్రికెటర్లకు ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతను మరింత పెంచారు. అదే సమయంలో విశాఖ తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. మరొకవైపు విశాఖ స్టేడియంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోస్ట్గార్డ్, నేవీలతో మెరైన్ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. విశాఖ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రస్తుతం …
Read More »భారత్ భారీ విజయం…ట్విట్టర్ లో కోహ్లి సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 503 పరుగులు వద్ద డిక్లేర్ ఇవ్వగా… సఫారీలు 431 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో కూడా భారత్ గట్టిగా ఆడింది. రోహిత్ శర్మ ధాటికి బౌలర్స్ బెంబేలెత్తిపోయారు. ఇక 394 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. విజయం కాకపోయినా కనీసం డ్రా ఐన చేసుకుంటారేమో అనుకుంటే మొదటికే మోసపోయారు. …
Read More »