ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుక్లు చెందిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడని బ్రిటిష్ మీడియా పేర్కొంది. కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న మోర్గాన్ టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్ తర్వాత జులైలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా నెదర్లాండ్స్ జరిగిన 2 వన్డేల్లోనూ మోర్గాన్ డకౌట్ అయ్యాడు. గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. మోర్గాన్ రిటైర్ అయితే బట్లర్ కెప్టెన్ …
Read More »6బంతులు-9పరుగులు కావాలి.. చివరికి ఏమి జరిగిందంటే..?-వీడియో
సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో టీ20 విటాలిటీ బ్లాస్ట్ క్రికెట్ లీగ్లో సర్రే జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చివరి ఓవర్లో సర్రే జట్టు 9 రన్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఓవర్ ఓ థ్రిల్లర్లా సాగింది. 145 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సర్రే జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 136 రన్స్ చేసింది. చివరి ఓవర్లో 9 రన్స్ కావాల్సిన సమయంలో ఆస్ట్రేలియా …
Read More »ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం
బుధవారం కేకేఆర్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్ ఆటగాళ్లు చెన్నై బౌలర్లను భయపెట్టారు. కానీ 202 పరుగులకు ఆలౌటైంది. చెన్నై 18 రన్స్ తేడాతో గెలిచింది. కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95*) రాణించడంతో చెన్నై 220/3 రన్స్ చేసింది. చాహర్ 4, ఎంగిడి 3, …
Read More »ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మహీ.. ఏ సభ్యుడికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని చెప్పడు. ఒకసారి ఇలా చెప్పగా ఆ గేమ్లో ప్రతికూల ఫలితం రావడం జరిగింది.. దీంతో అప్పట్నుంచి అభినందించడం ఆపేశాడట. అందుకే మ్యాచ్కు ముందు ఎవరి నుంచి ఆ పదాలు కోరుకోడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. క్రికెట్ …
Read More »ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్
ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలో అతడు చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెనక్కి నెట్టాడు. సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ 32 పరుగులు చేసిన సంగతి తెలుసు కదా. అందులో అతడు రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్లో రోహిత్ శర్మ మొత్తం సిక్సర్ల సంఖ్య 217కు చేరింది. ఇన్నాళ్లూ ఐపీఎల్లో …
Read More »కరోనాపై దాదా సంచలన వ్యాఖ్యలు
కరోనా ఓ వరం అంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు హాటాపిక్ అయ్యాయి. ముంబైలో రాత్రి కర్ఫ్యూ, స్టేడియాల వద్ద ఫ్యాన్స్ కోలాహలం లేకపోవడంతో క్రికెటర్ల రవాణా సులభం అవుతుంది. ఆటగాళ్లు స్టేడియం నుంచి హోటల్స్ వెళ్లడానికి, ప్రాక్టీసు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. అందుకే కరోనా ఓ వరమని గంగూలీ అన్నారు. ఇక TV వీక్షకుల సంఖ్య ఒక్క మ్యాచ్ కి 30 నుంచి 50 …
Read More »