Home / Tag Archives: sports news (page 23)

Tag Archives: sports news

ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు

ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నది. 1980 తర్వాత ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్‌ 5-4 తేడాతో చిత్తు చేసింది. 41 సంవత్సరాల సుధీర్ఘ …

Read More »

హైదరాబాద్ కు చేరుకున్న పీవీ సింధు

టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు ( PV Sindhu ) బుధ‌వారం హైద‌రాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్‌కు కూడా శాలువా క‌ప్పి స‌త్క‌రించారు. వ‌చ్చే ఒలింపిక్స్‌లో ఆమె గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌ని ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజ‌యం ఎంతోమంది యువ‌త‌లో స్ఫూర్తి …

Read More »

ఒలింపిక్స్ లో భారత్ కు మరో మెడల్

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో ఇండియ‌న్ బాక్స‌ర్ లవ్లీనా బోర్గొహైన్( Lovlina Borgohain ) సంచ‌ల‌నాల‌కు తెర‌ప‌డింది. బుధ‌వారం 64-69 కేజీల విభాగంలో జ‌రిగిన సెమీఫైన‌ల్లో ట‌ర్కీ బాక్స‌ర్ బుసెనాజ్ సూర్మ‌నెలి చేతిలో 0-5తో ఆమె ఓడిపోయింది. మూడు రౌండ్ల‌లోనూ ట‌ర్కీ బాక్స‌ర్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఐదుగురు జ‌డ్జీలు ఏక‌గ్రీవంగా ఆమెనే విజేత‌గా తేల్చారు. ఈ ఓట‌మితో ల‌వ్లీనా బ్రాంజ్ మెడ‌ల్‌తో స‌రిపెట్టుకుంది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో ఇండియాకు వ‌చ్చిన …

Read More »

కండోమ్ వాడి స్వర్ణం గెలిచింది

చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అసలు విషయం ఏంటంటే టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన కయాకింగ్ ప్లేయర్ జెస్సికా ఫాక్స్(AUS).. తను ఎదుర్కొన్న ఓ సమస్యకు కండోమ్ సహాయం చేసినట్లు తెలిపింది. రేస్ వల్ల పడవ ముందు భాగం దెబ్బతిందని, దీంతో వేగం తగ్గకూడదని కోచ్ పిండి పదార్థం అంటించినట్లు తెలిపింది. అది కూడా నీటిలో నిలవదని తెలిసి.. తానే కొన భాగానికి కండోమ్ తొడిగినట్లు చెప్పింది. …

Read More »

ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకం

టోక్యో లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది.49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. భారతదేశం తరఫున ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లేశ్వరి తర్వాత మీరాబాయి రెండవ వెయిట్ లిఫ్టర్.మీరాబాయి 84, 87 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగులో విజయవంతం అయ్యారు. చైనాకు …

Read More »

ఒకే వ‌న్డేలో ఐదుగురు అరంగేట్రం

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా ఐదుగురు ప్లేయ‌ర్స్‌కు ఒకే వ‌న్డేలో తొలిసారి అవ‌కాశం ఇచ్చింది టీమిండియా. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆరు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన ధావ‌న్ సేన‌.. అందులో ఐదుగురు కొత్త ప్లేయ‌ర్స్‌ను తీసుకుంది. సంజు శాంస‌న్‌తోపాటు నితీష్ రాణా, కే గౌత‌మ్‌, చేత‌న్ స‌కారియా, రాహుల్ చ‌హ‌ర్‌లు త‌మ తొలి వ‌న్డే ఆడుతున్నారు. ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు ప్లేయ‌ర్స్ ఇండియా త‌ర‌ఫున అరంగేట్రం …

Read More »

42 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన లియామ్ లివింగ్‌స్టోన్

లియామ్ లివింగ్‌స్టోన్ క‌ళ్లు చెదిరే సెంచ‌రీ చేసినా.. ఇంగ్లండ్‌కు విజ‌యం ద‌క్క‌లేదు. పాకిస్థాన్‌తో జ‌రిగిన తొలి టీ20లో ఆ జ‌ట్టు 31 ర‌న్స్ తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. 233 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌కు.. లివింగ్‌స్టోన్ ఆశాకిర‌ణంలా క‌నిపించాడు. భారీ షాట్ల‌తో అత‌ను హోరెత్తించాడు. కేవ‌లం 17 బంతుల్లో 50 ర‌న్స్ పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఇంగ్లండ్ టీ20 చ‌రిత్ర‌లో ఇది కొత్త రికార్డు. …

Read More »

లియాండర్‌ పేస్‌ ప్రేమలో పడ్డాడా..?

భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌ ప్రేమలో పడ్డాడా..? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ నటి కిమ్‌ శర్మతో 48 ఏళ్ల పేస్‌ డేటింగ్‌ చేస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ జంట హాలిడే ట్రిప్‌ కోసం గోవా వెళ్లడంతో వీళ్ల మధ్య ప్రేమాయణం నిజమేనంటూ బాలీవుడ్‌ కోడై కూస్తోంది. గోవా రెస్టారెంట్‌లో వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రెండేళ్ల క్రితం …

Read More »

బాబర్ ఆజం రికార్డుల మోత

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో సెంచరీ (158) బాదిన బాబర్.. ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 14 సెంచరీలు చేసిన రికార్డు తన పేరును లిఖించుకున్నాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా (84 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇక డేవిడ్ వార్నర్ (98 ఇన్నింగ్స్), కోహ్లి 103వ 3 ఇన్నింగ్స్లో 14వ సెంచరీ సాధించారు.

Read More »

టీమ్‌ ఇండియాలో కరోనా క‌ల‌క‌లం

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియ‌న్ టీమ్‌లో క‌ల‌క‌లం రేగింది. 23 మంది క్రికెట‌ర్ల బృందంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత 20 రోజుల బ్రేక్ దొర‌క‌డంతో ఈ గ్యాప్‌లో ప్లేయ‌ర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. అప్పుడే స‌ద‌రు ప్లేయ‌ర్ కొవిడ్ బారిన ప‌డ్డాడు. గురువారం టీమంతా డ‌ర్హ‌మ్ వెళ్ల‌నుండ‌గా.. ఆ ప్లేయ‌ర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్ల‌డం లేదు. యూకేలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat