బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత పలువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వరసలో ఉంటారు. ఫైనల్లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ రివీల్ చేశాడు. సోహెల్ కొత్త చిత్రానికి మిస్టర్ ప్రెగ్నెంట్ …
Read More »దద్దరిల్లిన బిగ్ బాస్ ప్రోమో
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్కి సిద్ధమైంది. నేటి నుండి ఐదో సీజన్ ప్రసారం కానుండగా, ఇన్నాళ్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన వస్తున్న వార్తలకు ఈ రోజుతో బ్రేక్ పడనుంది. ఈ రోజు సాయంత్రం 6గం.లకు లాంచింగ్ కార్యక్రమం ప్రసారం కానుండగా, దీనికి సంబంధించిన షూట్ నిన్ననే పూర్తైంది. తాజాగా మేకర్స్ సీజన్ 5కి …
Read More »బిగ్ బాస్ -4: ఒకరు ఔట్..ఒకరు సేఫ్
లీకు వీరులు చెప్పినదానికి అటూఇటుగా బిగ్బాస్ షోలో నేడు ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. కాకపోతే హారికను సీక్రెట్ రూమ్లోకి పంపించకుండా ఇంట్లోనే కొనసాగించారు. నిన్న ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణి హౌస్లో ఒకరిని నామినేషన్లోకి పంపించింది. వెళ్లిపోయే ముందు చివరిసారిగా హరికథ చెప్పి మొదటిసారి ఔరా అనిపించింది.
Read More »హారిక ఓవర్ యాక్షన్
బిగ్ హౌస్లో జరుగుతున్న అల్లర చివ్వర యవ్వారాలకు బిగ్బాస్ ఫుల్స్టాప్ పెట్టాడు. కంటెస్టెంట్లతో ఫిజికల్ టాస్క్ ఆడించాడు. తొలిసారి టాస్క్ ఇచ్చాడు కాబట్టి, అందరూ తమ శక్తి మేర కష్టపడ్డారు. ఆ తర్వాత బిగ్బాస్ దివికి ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. టాస్క్లో భాగంగా దివి వైద్య తానేం అనుకుంటుందో ఉన్నదున్నట్టుగా అందరి మొహం మీదే చెప్పింది. అయితే ఆమె చెప్పినదాన్ని కొందరు అంగీకరించకపోయినప్పటికీ ఎలాంటి వాదులాట జరగకపోవడం విశేషం. నేటి …
Read More »నటి శ్రావణి మృతిపై దేవరాజ్ సంచలన వ్యాఖ్యలు..అసలు ఎవరు ఈ దేవరాజ్..?
నటి శ్రావణి ఆత్మహత్యకు తాను కారణమంటూ వైరల్ అవుతున్న వార్తలను దేవరాజ్ ఖండించాడు. ఆమె మృతికి, తనకు సంబంధం లేదని ఓ వీడియో రికార్డు విడుదల చేశాడు. శ్రావణి ఆత్మహత్యకు ఆమె కుటుంబ సభ్యులతో పాటు, సాయికృష్ణ అనే మరో వ్యక్తి కారణమని.. తనను కలవద్దంటూ కుటుంబ సభ్యులు ఆమెను కొట్టడంతోనే మనస్తాపం చెంది శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ విషయం శ్రావణి చివరిసారిగా తనకు ఫోన్ చేసి చెప్పిందన్నారు. …
Read More »బుల్లితెర నటి శ్రావణి మృతిలో ట్విస్ట్
మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గం గొట్టిప్రోలుకు చెందిన శ్రావణి 8 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తోంది. ఆర్థికంగా పుంజుకోవడంతో స్వగ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులను, సోదరుణ్ని కూడా తనవద్దకే పిలిపించుకుంది. ఏడాది క్రితం టిక్టాక్లో ఆమెకు.. కాకినాడకు చెందిన దేవరాజ్రెడ్డి అనే వ్యక్తితో పరిచయం …
Read More »నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం
టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శ్రావణి ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ రెడ్డి స్పష్టం చేశారు. సాయి అనే వ్యక్తి శ్రావణిని తన కళ్ల ముందే చంపాలని చూశాడని అతడు తెలిపాడు. పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై సాయి తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దేవరాజ్ రెడ్డి …
Read More »కట్టప్ప అతనే అంటున్న గంగవ్వ
బిగ్బాస్ నాల్గవ సీజన్లో కంటెస్టెంట్లు హౌస్లో అడుగు పెట్టిన మొదటి రోజే తగాదాలతో, అర్థం పర్థం లేని చిల్లర గొడవలతో తగవు పడ్డ విషయం తెలిసిందే. దీంతో మొదటి రోజునే చాలామంది కంటెస్టెంట్లు బోరుమని ఏడ్చేశారు. అయితే రెండో రోజు మాత్రం కాస్త గొడవలకు దూరంగా ఉంటూ వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి కూడా మోనాల్ ఏడుపును ఆపడం ఎవరి తరము కాలేదు. అయితే అందరి మనుసులను …
Read More »బిగ్ బాష్ -4లో ఆకలితో అలమటించిన ఆ ఇద్దరు
బిగ్బాస్ నాల్గవ సీజన్లో కంటెస్టెంట్లు హౌస్లో అడుగుపెట్టిన తర్వాత నిన్న మొదటి లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్కు అమ్మ రాజశేఖర్ సంచాలకులుగా వ్యవహరించాడు. అయితే టాస్క్ జరుగుతున్నప్పుడు ఎవరూ ఏ తప్పు చేయకుండా చూడాల్సిన అమ్మ రాజశేఖర్ వంటింట్లో దూరి పని చేసుకోవడం గమనార్హం. కంటెస్టెంట్లు అందరూ చిత్రలేఖనంలో తమ ప్రావీణ్యాన్ని బయటకు తీశారు. అయినప్పటికీ ఇంటి సభ్యులు కేవలం 5 వేల పాయింట్లు మాత్రమే సాధించుకున్నారు. …
Read More »