యావత్ భారతదేశం నేటికోసమే ఎదురుచూస్తుంది. ఎందుకంటే మొదటిసారి భారత్ మహిళల క్రికెట్ జట్టు టీ20 ఫైనల్ కు చేరుకుంది. మెల్బోర్న్ వేదికగా ఈరోజు ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా భరిలోకి వచ్చిన ఆసీస్ మొదటి మ్యాచ్ ఇండియా పై ఓడిపోయింది. ఇండియా మాత్రం లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు గెలిచి సెమీస్ లో ఇంగ్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ లో వర్షం రావడంతో …
Read More »