దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను …
Read More »ప్రత్యేక హోదా మద్దతు కోసం బాబు మమ్మల్ని అడగలేదు-అన్నాడీఎంకే -వీడియో మీకోసం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో రెండో రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగియనుండటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై కేంద్రాన్ని నిలదీయడానికి మద్దతు కావాలని జాతీయ స్థాయిలో పలు పార్టీల మద్దతును కోరాలని వెళ్లారు.అయితే వెళ్ళిన మొదటి రోజే ఆయన ఢిల్లీకి వెళ్ళింది ప్రజల సమస్యలను తీర్చడానికి కాదు .. కేవలం పబ్లిసిటీ కోసమే అని పార్లమెంటు ఆవరణంలో ఫోటోలకు పోజులివ్వడంతో ఆర్ధమైంది.ఆ …
Read More »లాడ్జీల్లో పట్టుబడిన సినీ నటి..సమచారం ఇచ్చింది ఎవరో తెలుసా …!
కారణాలేమైనా పలువురు సినీ తారలు, టీవీ నటులు ఈ మధ్య కాలంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సందర్భాలు చూసాం. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో పర్యాటకులు అత్యధికంగా సంచరించే కన్యాకుమారి జిల్లా కులశేఖర ప్రాంతంలోని లాడ్జీల్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ నటి పట్టుబడింది. తమిళనాడుతో పాటు కర్ణాటక, ఏపీ, కేరళ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి …
Read More »కమల్ ,రజనీ రహస్య భేటీ …!
కమల్ హసన్ ..సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఇటు తమిళ అటు దక్షిణాది రాజకీయాల్లో మంచి హాట్ టాపిక్ .అట్లాంటి టాపిక్ అయిన వీరిద్దరూ రహస్యంగా భేటీ అయ్యారంటే ఇంకా హాట్ టాపిక్ అవుతుంది.ప్రస్తుతం అదే జరిగింది.తమిళ నాట ఒక ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన కమల్ హాసన్ మాట్లాడుతూ తన పొలిటికల్ ఎంట్రీకి ముందు సూపర్ స్టార్ రజనీ కాంత్ ను రహస్యంగా కలిశాను. ప్రస్తుతం రానున్న …
Read More »నెల్లూరులో టీచరమ్మతో యువకుడు సెక్స్ చేసి..వీడియో యూట్యూబ్లో
దేశంలో లైంగిక వేదింపులు ,రేప్ లు, అక్రమ సంబందాలు విపరీతంగా పేరిగిపోతున్నాయి. వీటి వల్ల నేరాల సంఖ్య దారుణంగా పెరుగుతుంది. ఇందులో ఉద్యోగస్తులు కూడ ఉండడం మరి దారుణం. తాజాగా ఓ యువకుడితో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచరమ్మ రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ రాసలీలల వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో ఓసూరులో సంచలనం సృష్టించింది. see also..బాహుబలి పోస్టర్ని బీట్ చేసేలా …
Read More »చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లే జంటలకు…ఓ పార్క్ వింత నిర్ణయం
దేశంలో కొన్ని పబ్లిక్ పార్క్ ల్లో జంటలు..జంటలు చెట్ల చాటుకు, పొదల మాటుకు వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే..అయితే ఈలాంటి జంటలను కట్టడి చేసేందుకు తమిళనాడులోని ఓ పార్క్ వింత నిర్ణయం తీసుకుంది. కోయంబత్తూర్ మరుధామలియా రోడ్లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ బొటానికల్ గార్డెన్స్ లో కొన్ని జంటలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో పార్క్కి వెళ్లే జంటలు తమ …
Read More »తరగతి గదిలో విద్యార్థిని మెడలో తాళి కడుతున్న బాలుడి వీడియో …హల్ చల్
తరగతి గదిలో ఓ విద్యార్థిని మెడలో తాళి కడుతున్న బాలుడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో బాలల హక్కుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు, పోలీసులు ఆ జంట కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 29 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఓ బాలుడు చేతిలో తాళి పట్టుకుని ‘అమ్మా’ అంటూ మొబైల్ వైపు చూస్తాడు. ఆ వెంటనే ‘తాళి కట్టరా’ అంటూ తమిళంలో మహిళ గొంతు వినిపిస్తుంది. …
Read More »రావడం రావడంతోనే మోదీకి షాకిచ్చిన రజనీ…
ప్రముఖ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని సంచలన ప్రకటన చేసిన సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన పొలిటికల్ ఎంట్రీకి తగిన ఏర్పాట్లు కూడా ఒకవైపు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో తిష్ట వేయాలని చూస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ప్రకటించేశారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ …
Read More »ఐష్ కు కొడుకున్నాడు …
అందగత్తె ,మాజీ ప్రపంచ సుందరి ఐశ్వరాయ్ కు అభిషేక్ బచ్చన్ కు వివాహమై ఒక కూతురు ఉంది అనే సంగతి తెల్సిందే .అయితే ఐష్ కు కుమార్తె కాదు ఏకంగా కుమారుడు ఉన్నాడు అంట .అంతే కాకుండా ఐష్ ఆ బాబుకు సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కింద అంటే 1998లో జన్మనిచ్చింది అంట .తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమృత ఏకంగా దేశ …
Read More »ఆర్కేనగర్ ఉపఎన్నిక మళ్లీ జరుగుతుందా..?
తమిళనాడులోని ఆర్కేనగర్ ఉపఎన్నికకు ముందు రోజు ఓటుకు రూ. 10 వేలు ఇస్తామని దినకరన్ అనుచరులు తమకు టోకెన్లు ఇచ్చారని పలువురు ఓటర్లు ఆరోపించారు. ఈ టోకెన్ల కోసం జరిగిన గొడవల్లో మంగళవారం పోలీసులు నలుగురు దినకరన్ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్కు రెండు రోజులకు ముందు కోయంబేడు కూరగాయల మార్కెట్కు రూ.180 కోట్లు వచ్చాయని వ్యాపారస్తులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన …
Read More »