ఐఏఎస్ అధికారి కావటమే తన జీవిత లక్ష్యమన్న ఓ బాలికకు చిరస్మరణీయమైన ప్రేరణను కల్పించేందుకు ఆ జిల్లా కలెక్టర్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో పదోతరగతి పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేసే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేఎస్ కందసామి విద్యార్థులను వారి జీవిత లక్ష్యాలేమిటో చెప్పాలని కోరగా 491/500 మార్కులు సాధించిన మనీషా …
Read More »భర్తకు చెప్పలేని విషయాన్ని డాక్టర్కు చెప్తే.. ఏం చేశాడంటే..!!
ప్రపంచంలో ఎక్కువ గౌరవాన్ని పొందే వృత్తి ఏమిటంటే.. ఆలోచన లేకుండా వచ్చే సమాధానం వైద్య వృత్తి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో వైద్యుడ్ని సంప్రదించాల్సిందే. తమకు వైద్యం చేసిన డాక్టర్ను కృతజ్ఞతతో తలుచుకోవడం కూడా సర్వసాధరణమే. వైద్యం చేసినందుకుగాను ఆ సదరు డాక్టరు డబ్బును, గౌరవాన్ని పొందుతాడు కూడా. అయితే, తమిళనాడు రాజధాని చెన్నైలో అందుకు విరుద్దంగా జరిగింది. వైద్యం నిమిత్తం వచ్చిన ఓ మహిళను …
Read More »తమిళనాట సంచలనం – వెలుగులోకి వచ్చిన అమ్మ మృతి వెనక రహస్యాలు
తమిళనాడు రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అందులోను ఆర్కేనగర్ పోలింగ్కు ఒక్క రోజు గడువు మాత్రమే ఉండటంతో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆర్కేనగర్ సీటు కోసం అమ్మ అనుచరులమని చెప్పుకుంటూ ఓపీఎస్, ఈపీఎస్ వర్గం.. దినకరన్ వర్గం బరిలో దిగుతుండగా.. మరో వైపు తమిళనాడు ప్రధాన …
Read More »కేకలేస్తూ చీరను గబగబా శరీరానికి చుట్టుకుని ఇంట్లోకి పారిపోయిన మహిళ…
తాను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్రూమ్లోకి తొంగి చూశారు. ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్కు గురిచేసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం కల్గించింది. అసలే ఏం జరిగిందంటే…క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భన్వరీలాల్ …
Read More »అర్ధరాత్రి హైడ్రామా -హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణ ..
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అకాలమరణంతో ఖాళీ ఏర్పడటంతో ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే .ఈ ఉప ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ అన్నాడీఎంకే ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు .అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రముఖ హీరో నడిగరం మూవీ సంఘం అధ్యక్షుడు …
Read More »ఆర్కే నగర్ ఉప ఎన్నిక..అన్నాడీఎంకే అభ్యర్ధిగా మధుసూదన్..
తమిళనాడు ముఖ్యమంత్రి,అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ “జయలలిత “అకాల మరణంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పలు మలుపులు తిరిగిన సంగతి తెల్సిందే .అమ్మ మరణం తర్వాత రాజకీయ రణరంగం ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి పళనీ ,పన్నీరు వర్గం చేతికి అధికార పీటం దక్కింది . అధికారం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు విశ్వప్రయత్నాలు చేసిన చిన్నమ్మ ఆఖరికి జైలు బాట పట్టింది .అయితే అమ్మ అకాలమరణంతో త్వరలో …
Read More »భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయానికి తీవ్రరూపం దాల్చింది. రాబోయే 5రోజులపాటు (శుక్రవారం)వర్షాలు …
Read More »యువతిపై అత్యాచారయత్నం సీసీటీవీలో నమోదు..ఇంత దారుణమా
మహిళలపై లైంగిక దాడులు ఏ మాత్రం ఆగడం లేదు . తాజాగా మరో దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఓ వ్యక్తి యువతిపై అత్యాచారయత్నం చేసిన సీసీటీవీలో నమోదు అయ్యాయి. కోజికోడ్లోని ఓ వీధిలో పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవటం గమనార్హం. Posted by Jency Binoy Pulinakuzhiyil on Friday, 20 October 2017 ఈ నెల 18న వైఎంసీఏ …
Read More »ఇల్లు అద్దెకు ఇస్తున్న ప్రతి ఆడపిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవల్సిందే ఇది
ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆ ఇంటి ఓనర్ వద్ద మంచిపేరు తెచ్చుకున్నాడు. అంతే అతడి కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయాడు. ఇక ఓనర్ కూతురుని లైన్లో ప పెట్టేశాడు. అంతటితో ఆగకుండా ఇంటి ఓనర్ 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లాకు చెందిన శశికుమార్ (23) చెన్నై నగరంలోని నీరుకుంద్రం ప్రాంతానికి వలస వచ్చి …
Read More »భారత్ ఆలయాలన్నింటిలో అడుక్కుంటా…రష్యన్ యువకుడు
ఇండియాలో ఈజీమనీకి కేరాఫ్ అడ్రస్ ఆలయాలేనన్న సత్యం మరోసారి రుజువైంది. అయితే, ఈ సత్యాన్ని ఓ రష్యన్ యువకుడు నిరూపించడం గమనార్హం. అప్పటికీ తనను రష్యాకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. తను మాత్రం భారతదేశంలోని ఆలయాలన్నింటిలో అడుక్కోవడమే టార్గెట్ గా పెట్టుకున్నానని చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. సెల్ఫీల మోజులో ఉన్న వారినీ అతను వదల్లేదు. వారినుంచీ అందినకాడికి దండుకుంటున్నాడీ రష్యన్ యువకుడు. కాగా, ీ ఈ నెల 9న కాంచీపురం …
Read More »