ఆంధ్రప్రదేశ్లో అధికార ఉన్న తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 22న వైసీపీ పార్టీలో చేరనున్నట్టు వారు ప్రకటించారు.రాష్ట్ర మాజీ మంత్రి, …
Read More »టీడీపీకి కంచుకోటగా ఉన్ననేత ..టీడీపీని వీడడం కోలుకోలేని దెబ్బ..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ పార్టీ నుండే కాక అన్ని పార్టీలు నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అత్యధికంగా టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు. దీంతో గ్రామంలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలింది. గ్రామానికి …
Read More »టోల్ ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్ల వీరంగం..!
ఏపీలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పోలవరం యాత్రకు వెళ్తున్న బస్సులను టోల్ ప్లాజా సిబ్బంది ఆపడంతో తెలుగు దేశం కార్యకర్తలకు కోపం వచ్చింది. అధికార పార్టీకి చెందిన బస్సులనే ఆపుతారా అంటూ టోల్ప్లాజా సిబ్బందిపై దాడి చేసి బండబూతులు తిట్టారు. టోల్బూతు అద్దాలు ధ్వంసం చేశారు. సిబ్బంది భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన …
Read More »ఏపీలో వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ నేతల్లో వణుకు..
ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం తారస్థాయికి చేరడంతో రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయిన్నాయి. ప్రధానంగా ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మొదటి నుండే పోరాడుతుందని తేలిపోయింది. ప్రస్తుతం హోదాపై టీడీపీ ప్రభుత్వం గట్టిగా పోరాడుతున్నామని చెబుతున్నా.. నాలుగేళ్లుగా ఆ పార్టీ వేసిన పిల్లిమొగ్గలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక వైసీపీ తొలి నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటాలు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా …
Read More »లిఫ్ట్లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు ..శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి
విజయవాడ..రాజధానిలోని పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ చైర్మన్గా చల్లా రామకృష్ణారెడ్డి …
Read More »1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి వైసీపీలోకి చేరిన
పశ్చిమగోదావరి జిల్లా దుద్దుకూరులో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కాకర్ల శ్రీను తన అనుచరులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గురువారం సాయంత్రం వైసీపీలో చేరారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు కాకర్ల శ్రీను, పలువురు టీడీపీ నాయకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ దుద్దుకూరులో వైసీపీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాబోవు ఎన్నికల్లో మెజార్టీ …
Read More »అనంతలో సైకిల్ పంక్చర్…వీధి..వీధికి తిరుగుతున్నఫ్యాను గాలి..!
ఏపీలోఫ్యాను గాలికి సైకిల్ కొట్టుకుపోవడం ఖాయం.. రాబోవు ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ఆ పార్టీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ సమన్వయకర్తలు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి అన్నారు. ఆదివారం ఓడీ చెరువు మండలం కొండకమర్లలో ముస్లిం మైనార్టీ నాయకులు పొగాకు నిషార్, పొగాకు సుల్తాన్, పొగాకు మైనుద్దీన్, పొగాకు చాంద్బాషా ఆధ్వర్యంలో …
Read More »టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యేతో పాటు 1000 మంది వైసీపీలో చేరిక
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి కన్నబాబు రాజు, ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మలు టీడీపీని వీడి శనివారం ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నా సంగతి తెలిసిందే. వీరిని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆయన వెంట …
Read More »టీడీపీ నాయకుడు కామంతో కళ్లు ముసుకుపోయి..ఆరుబయట మంచంపై నిద్రించే మహిళపై
ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. చిన్న.పెద్ద ,ముసలి..అంగవైకల్యం అనే తేడా లేకుండ వావి వరసలు మరచి కామంంతో కళ్లు ముసుకుపోయి ఆడవారిపై అత్యచారాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ విధివంచిత.. పుట్టుకతో మూగ.. పైగా మానసిక వైకల్యంతో బాధపడుతోంది. అలాంటి మహిళపై సాధారణంగా ఎవరైనా సానుభూతి చూపుతారు. కానీ ఓ టీడీపీ నాయకుడు మాత్రం ఆమెపై కన్నేశాడు. తన కామ వాంఛ తీర్చుకునేందుకు అవకాశం కోసం కాసుకూర్చున్నాడు. …
Read More »సభ సాక్షిగా…బాబును జోకర్ను చేసేసిన టీడీపీ నేతలు..!
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అధినాయకుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం…అంటూ డబ్బా కొట్టుకునే టీడీపీ నేతలు ఇకా ఆ ప్రచారానికి ఆపివేయాల్సిందే. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు సాక్షిగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు చేసిన పనికి జనాలు నవ్వుకోవడమే కాకుండా బాబునే కామెడీగా మార్చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగు …
Read More »