గతంలో రాజధాని భూములు కొల్లగొట్టేందుకు టీడీపీ చేసిన దుశ్చర్యలకు అప్పట్లో సురేష్ ఎదురు నిలిచిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ను దృష్టిలో పెట్టుకొని టీడీపీ ఉద్దేశపూర్వకంగా కొందరు కిరాయి మనుషులతో ఇప్పిటికి రెండుసార్లు దాడికి పాల్పడటం సంచలనం రేపుతుంది. అమరావతి రైతుల ఆందోళనలు దారి తప్పాయి..టీడీపీ నేతలు అమరావతి రైతుల ముసుగులో వైసీపీ నేతలను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వరుసగా జరుగుతున్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ …
Read More »టీడీపీ కోసం సింగం పోలీస్ స్టేషన్ కూడా రెడీ !
గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన ఆర్ధిక లావాదేవీలు, కీలక విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ, ఇన్సైడర్ ట్రేడింగ్పై దర్యాప్తు కోసం తాజాగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు రాష్ట్ర ప్రభుత్వం ఓ పోలీసు స్టేషన్ హోదాను కల్పించింది. సీఆర్పీసీలోని సెక్షన్2ను అనుసరించి కేసుల నమోదు, దర్యాప్తు వంటి విస్తృత అధికారాలను సైతం ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. దీనికి రాష్ట్రం మొత్తం పరిధి …
Read More »రాష్ట్రపతి విందుకు జగన్ వెళ్లకపోవడానికి కారణం చెప్పిన చంద్రబాబు..!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింఫ్ ట్రంప్ దంపతులకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు చాలా అతి తక్కువమందిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానితుల్లో …
Read More »మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులకు పనిచెప్పిన చంద్రబాబు..!
2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే అరమవాతిని రాజధానిగా ప్రకటించారు. ఆ ప్రకటనకు ముందే చంద్రబాబు అండ్ కో వేల ఎకరాలు రైతుల నుండి తీసుకున్నారు. అయితే ఒక్కకరు బడా బాబులు అయ్యారు. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిన విషయం అందరికి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులు విషయం బయటకు వచ్చేసరికి చంద్రబాబు అండ్ కో డ్రామా స్టార్ట్ చేసారు. దీనిపై చంద్రబాబుకు ట్విట్టర్ …
Read More »పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా కమిషన్లతోనే ప్రారంభం !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం అన్నీ అరాచకాలే జరిగాయి అనడంలో సందేహమే లేదు. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎలాంటి సంతకం పెట్టాలన్న ఏమీ చెయ్యాలన్న కమిషన్లు ఉండాల్సిందే. ఇవన్నీ చంద్రబాబుకి తెలిసిన పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమే. ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా …
Read More »40 ఏళ్ల అనుభవం అంటే సంబంధం లేని మహిళలతో దాడులు, దుష్ప్రచారాలు సాగించడమా ?
జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ పార్టీపై ఏవేవో పుకార్లు సృష్టించింది. అన్ని రకాలుగా ప్రతీఒక్కరిని రంగంలోకి దింపి చివరికి ఏమీ చెయ్యలేక పరువు పోగొట్టుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా అందరిని భరిలోకి దింపిన చంద్రబాబు ఏమీ చెయ్యలేక చివరికి మహిళలను కూడా ప్రయోగించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా …
Read More »రైతుల ముసుగులో దాడులకు పాల్పడుతున్న తెలుగుదేశం గుండాలు !
అమరావతి రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రజా ప్రతినిధులపై దాడులకు పాల్పడటం తెలుగుదేశం పార్టీ నాయకుల చేతకానితనానికి నిదర్శనమని రాష్ట్ర విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎంపీ నందిగం సురేష్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే నందిగం సురేష్ పై దాడి జరిగిందని, టీడీపీ అకృత్యాలకు ఇది నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మొన్న విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై, నిన్న చిలకులూరిపేట ఎమ్మెల్యే వాహనంపై, …
Read More »చంద్రబాబు, లోకేశ్ కచ్చితంగా జైలుకెళ్తారన్న విశ్వరూప్!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీమంత్రి లోకేష్ ఇద్దరూ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు ఏపీమంత్రి పినిపె విశ్వరూప్.. గతంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అక్కడ భారీ అవినీతి చేసి దొరికిపోయారని తప్పు చేసిన వారిపై చర్యలు ఎట్టిపరిస్థితుల్లో తప్పవన్నారు. అమరావతిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడి జరగడం చాలా బాధాకరమని.. ఈఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళితులంటే చంద్రబాబుకు మొదటినుంచీ చిన్నచూపన్నారు.. చంద్రబాబు నిఖార్సయిన …
Read More »టీడీపీకి కోలుకోలేని దెబ్బ.. చంద్రబాబుపై సుప్రీంకోర్టులో పిటిషన్ !
గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఒకవైపు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ బయటకు వస్తుండగా సిట్ ఏర్పాటుతో జగన్ సర్కార్ దూకుడు పెంచడంతో టీడీపీకి తలనొప్పులు మొదలయ్యాయి. ఇది నలుగుతూ ఉండగా తాజాగా టీడీపీ మెడకు మరోవివాదం చుట్టుకుంది.. రాజధాని విషయంలో చంద్రబాబు నిబంధనలకు, ఆదేశాలు, చట్టాలను పక్కనపెట్టి తప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఉమ్మడి ఏపీ …
Read More »రాజధాని గ్రామాల్లోని ఓవర్గం అనుకున్నది సాధించడానికే దేనికైనా తెగించేందుకు ప్రయత్నిస్తోంది
తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం వల్ల రాజధాని గ్రామాల కంటే కాస్తో కూస్తో ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఏదైనా ఉందంటే అది కచ్చితంగా తాడేపల్లే.. కానీ తాడేపల్లిలో ఏ విధమైన ధర్నాలు లేవు, ఎలాంటి ఆందోళనలు లేవు.. అక్కడి ప్రజల్లో కొంత బాధ ఉన్నా.. ముఖ్యమంత్రి జగన్ దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారన్న మంచి ఆలోచన వారిలో ఉంది. అలాగే కచ్చితంగా …
Read More »