ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రం నుంచి రిలయన్స్ , అదానీ సంస్థలు పెట్టుబడులు ఉపసంహరించుకుని వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వివిధ పత్రికలలో వచ్చిన వార్తలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వివాదాస్పదమైన భూములను రిలయన్స్ గ్రూపునకు కేటాయించడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా …
Read More »అగ్రిగోల్డ్ నిధుల విడుదలపై టీడీపీ, జనసేనలు ఎందుకు మాట్లాడలేదు.?
అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారు. అగ్రిగోల్డ్ ఏపీలో రూ.3,944 కోట్లు వసూలు చేసి లక్షల మందిని దగా చేసింది. టీడీపీ అదికారంలో ఉండి అగ్రిగోల్డ్ బాదితులను మోసగించింది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి కేబినెట్ సమావేశంలో రూ.1,150 కోట్లు కేటాయించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. …
Read More »ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్..రిటర్న్ కౌంటర్ కూడా వచ్చేసింది !
వైసిపి నాయకత్వం తెలుగు భాష యొక్క నిజమైన సంపదను అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ముందస్తు విధానంతో వచ్చేవారు కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసిపి నాయకత్వం తెలంగాణ సిఎం ‘కెసిఆర్’ నుండి పాఠాలు నేర్చు కోవాలని, భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలన్నారు.తెలుగు మహాసభలు 2017 లో హైదరాబాద్ లో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తీసేసేందుకు …
Read More »తెలుగుదేశం పార్టీకి, జనసేనకు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఇష్టం లేదు
ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఎంతో మంది మహిళల కష్టాలు విన్నారు. తమ భర్తలు తాగుడుకు బానిస లు కావడంతో ఎన్నో కష్టాలు పడుతున్నామని జగన్కు చెప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కష్టం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. వారి కష్టాలను స్వయంగా విన్న జగన్ తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం తొలుత 43 బెల్టు …
Read More »అధికారంలో ఉన్నప్పుడు దళితులను చిన్న చూపు చూసిన మీరేనా ఇప్పుడు మాట్లాడుతున్నది.?
40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు కేవలం 40 ఏళ్ల వయసు ఉన్న జగన్ మోహన్ రెడ్డి చేయడం చూసి చంద్రబాబు ఓర్వలేక కడుపుమంటతో మండిపడుతున్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు ఇప్పుడు దళితులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడడం చూస్తే విడ్డూరంగా ఉంది. దళితులను మాల, మాదిగలుగా విడగొట్టిన ఘనుడు చంద్రబాబు. బాబు పాలనలో తప్పుడు కేసులు పెట్టించి …
Read More »పవన్ కు జగన్ దిమ్మతిరిగే కౌంటర్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ బడుల్లో అంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని చూస్తున్న సంగతి విదితమే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంగ్లం మీడియాను ఎలా ప్రవేశ పెడతారని పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ” ఇంగ్లీష్ …
Read More »బీజేపీలో టీడీపీ ఎమ్మెల్యే గంటా చేరతారా.? చర్చల కోసమే వెళ్లారా.?
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంట శ్రీనివాసరావు ప్రస్తుతం బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ కలిసిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గంటా శ్రీనివాసరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ ప్రాంతం నుంచి పలు పార్టీలకు సేవలందించారు. గంటా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉండడం ఇప్పటి వరకు జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు గంట ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం కి పరిమితం అయింది. ఈ క్రమంలో గంట …
Read More »సీఎం జగన్ కు పవన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సలహాలు ఇచ్చారు. అదే ఏమిటంటే తెలుగు భాష ,తెలుగు సంప్రదాయాలను ఎలా రక్షించుకోవాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు కవుల రచనల్ని ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలు విడుదల …
Read More »త్వరలోనే జైలుకు చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” అధికారాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన అవినీతి కార్యక్రమాలు ప్రజలందరికీ తెల్సు. అందుకే ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు అవినీతి అక్రమాలను బయటకు తీస్తే పదహారు ఏళ్ళు జైలులోనే ఉంటారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని ఆ దేవుడే చంద్రబాబును …
Read More »ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరూ వైసీపీకి వస్తారు..!
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకేష్ మరియు చంద్రబాబు పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోకేష్ కార్పోరేటర్ కు ఎక్కువా ఎమ్మెల్సీకి తక్కువా అని ఎద్దేవా చేసాడు. లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ నాడు సంతలో గేదేళ్ళ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది మీ బుద్ధి అని మండిపడ్డారు. స్పీకర్ ని దిగాజారుడు స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ దే అని అన్నారు. …
Read More »