మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్ మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో …
Read More »పవన్ సినిమాకు ఒక్కడే డైరెక్టర్…అది చంద్రబాబే !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కాని అది సినిమాల వరకే అని చెప్పాలి. రాజకీయ పరంగా చూసుకుంటే పవన్ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పవన్, బీజీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.అప్పుడే ఏవేవో మాటలు చెప్పి చంద్రబాబు ని ముఖ్యమంత్రిని …
Read More »చంద్రబాబు హయాంలో చేసిన మరో కుంభకోణం వెలుగులోకి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభంలోనే చెప్పారు ఎవరైనా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అనేక అక్రమాలు బయట పడింది. ఏకంగా డ్రై ఫ్రూట్స్ విషయంలోనే స్నాక్స్ విషయంలోనే లక్షలకొద్దీ బిల్లులు వేశారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. పిల్లలకు ఇచ్చే పౌష్టికాహార సంబంధించిన అనేక విడుదల విషయంలోనూ అక్రమాలకు …
Read More »జగన్ నేరస్తుడు కాదు.. చంద్రబాబు చేసే కార్యక్రమాలన్నీ పవన్ నెత్తిన వేసుకుంటాడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వైఎస్ జగన్ పై తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేయడం అవివేకమని, జగన్ చట్టాన్ని గౌరవిస్తున్నారని తెలిపారు.ఓటుకునోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడని, ఆ కేసుతో పాటు అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు.జగన్ నేరస్తుడు కాదు.. ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, రాష్ట్రంలో …
Read More »టీడీపీకి మరో ఎదురుదెబ్బ..పార్టీకి రాజీనాయా చేసిన మహిళ నేత
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా ఆమె తనయుడు డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి సైతం టీడీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి , రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి అన్నపూర్ణమ్మ రాజీనామా చేయగా…ప్రాథమిక సభ్యత్వానికి, బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి పదవికి డాక్టర్ మల్లిఖార్జున్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణలో ప్రజలు తెలుగుదేశం పార్టీని …
Read More »అందుకే అన్నారు.. పోలవరం ప్రారంభించింది వైయస్సార్ పూర్తి చేయబోయేది యంగ్ వైయస్ఆర్ అని..!
ఏపీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు వాటిలో పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నత్తనడకన సాగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును అవినీతి మయం చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. పోలవరం …
Read More »రంకెలేసినంత మాత్రాన తప్పు ఒప్పు అవ్వదు బాబూ..వైసీపీ నేత కౌంటర్ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ళు రాజకీయ అనుభవం లో అన్నీ దోచుకోవడమే తప్పా రాష్ట్రానికి గాని ప్రజలకు గాని చేసింది ఏమీ లేదనే చెప్పాలి. గత ఐదేళ్ళ పాలన విషయం చూసుకుంటే మరీ దారుణంగా ప్రవతిస్తున్నారని చెప్పాలి. తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను నమ్మించి గొంతు కోశారు. ప్రజలను ఎన్నో ఆశలురేపి చివరికి గాలికి వదిలేసారు. అంతేకాకుండా యావత్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసారు. ఇక ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా …
Read More »చంద్రబాబుకు షాక్..టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్బై…?
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు. గన్నవరంలో మొదలైన ప్రకంపనలు విశాఖ జిల్లాకు పాకాయి. విశాఖలో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీకి గుడ్బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు విశాఖ నార్త్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్రావు అయితే..మరొకరు విశాఖ …
Read More »పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు..మళ్ళీ మొదలుపెట్టావా బాబూ..?
గత ఎన్నికల్లో గుమ్ప్పు మొత్తం ఒకచోటే చేరి చంద్రబాబుని గెలిపించిన విషయం అందరికి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన చంద్రబాబుకి పూర్తి సపోర్ట్ చేసి ప్రజలని ఏర్రోల్ని చేసాడు. అనంతరం విడిపోయి సొంత పార్టీ తరపున ప్రశ్నిస్తానని వచ్చేసాడు. ఇక ఈ ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన దారుణంగా ఓడిపోయాయి. మళ్ళీ ఇప్పుడు జగన్ ని ఒంటరిగా ఏమీ చెయ్యలేక బ్యాచ్ …
Read More »తూగో జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా..?
ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడాన్ని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటూ ఆత్మస్థుతి, పరనిందతో కాలం గడుపుతుంటే.. తోట త్రిమూర్తులు, వల్లభనేని వంశీ వంటి టీడీపీ సీనియర్ నేతలంతా వరుసగా పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. ఇతర పార్టీలో చేరలేని మరి కొందరు నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ..సమయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మాజీ …
Read More »