తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా శ్రేణులు ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కారణం ఏమిటంటే గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా జగన్ పై వైసీపీపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ శ్రేణులు పోస్టులు పెట్టారు. వైసీపీ మాత్రం తమ గళాన్ని బలంగా వినిపించింది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చంద్రబాబు వైఫల్యాలను బలంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళింది. కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా సోషల్ మీడియా …
Read More »తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా లోకేష్ తొలగింపు
తాజాగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులు పై అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. అన్యాయంగా తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పోరాడతానని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ సమస్య పై చంద్రబాబు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే సోషల్ మీడియా ఇన్చార్జిగా నియమించారు కదా ఇప్పుడు చంద్రబాబు …
Read More »పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఓ రేంజులో విరుచుకుపడుతుంది. ముఖ్యంగా పోలవరం ఆపేస్తారని అది కరెక్ట్ కాదు అంటూ విమర్శించింది. అయితే జగన్ ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు చకచకా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగేళ్లలో జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగిలిన పనులు ఖర్చు ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు …
Read More »జగన్ గెలుపు పట్ల చంద్రబాబు ఓటమి పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న విజయవాడ ప్రజలు
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయి వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దీని పట్ల రాష్ట్రంలోని ప్రజలందరికి కంటే విజయవాడ ప్రజలు ఎక్కువగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి వెళుతూ విజయవాడ నగరంలో సభలు సమావేశాలు ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ట్రాఫిక్ …
Read More »గత ప్రభుత్వం మాటలకే పరిమితం…నేడు మాట ఇస్తే పని జరగాల్సిందే..!
2014 ఎన్నికల్లో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలను మోసం చేసి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా రైతుల కడుపు కొట్టాడు. రైతులను మభ్యబెట్టి చివరికి గెలిచాక వారి ఆత్మహత్యలకు కారణం అయ్యాడు చంద్రబాబు. వారి ప్రభుత్వం మాటలే చెబుతుంది తప్ప పనులు మాత్రం జరగవని గత పాలననో తేలిపోయింది. కాని ఇప్పుడున్న ప్రభుత్వం దానికి పూర్తి బిన్నంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు పాదయాత్రలో …
Read More »మాట ఇస్తే మడంతప్పని వ్యక్తి జగన్..మరో అడుగు ముందుకు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. బతుకుతెరువు కోసం వాహన దారులు అష్టకష్టాలు పడుతుంటారు. రికార్డులు లేకపోవడం, ట్యాక్స్ చెల్లించలేక ఇలా వారిపై ఎన్నో మానసిక వత్తుడులు ఉంటాయి. నెల పూర్తయితే చాలు ఎక్కడలేని భయం వారికి వస్తుంది.నెల మొత్తం ఎన్నో ఇబ్బందులు పడుతూ వ్యాపారం చేసుకునే వీళ్ళు చివర్లో ఫైనాన్షియర్లు, ఇన్సూరెన్స్, మరమ్మత్తులు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఒక పక్క కుటుంబానికి మరో పక్క …
Read More »కేఈ కృష్ణమూర్తి సంచలన వాఖ్యలు..ఎందుకు ఘోరంగా ఓడిపోయామంటే
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఘోరంగా ఓడిపోయామని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు,కేఈ కృష్ణమూర్తి , పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. మండల పరిధిలోని కంబాలపాడు గ్రామంలో బుధవారం మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు …
Read More »మహిళలతో తండ్రీ కొడుకులు చెప్పు దెబ్బలు తినడం ఖాయం..!
మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వలంటీర్లపై కన్నేశాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు. వలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశాడు. బియ్యం సంచులు రిక్షా తొక్కుతూ తీసుకెళ్తారని పచ్చ పార్టీ …
Read More »ఏపీ బీజేపీలోకి వలసల పర్వం .. ఒక్కరోజే 10మంది టీడీపీ, జనసేనల ముఖ్యనేతలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది.. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి కలిసారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరంతా ఆపార్టీలో చేరనున్నారు. వీరిలో 01. శనక్కాయల అరుణ (మాజీ మంత్రి, టీడీపీ), 02. వాకాటి నారాయణరెడ్డి (, ఎమ్మెల్సీ – టీడీపీ) 03. చింతల పార్థసారథి (జనసేన) 04. …
Read More »టీడీపీ గెలిచిన నియోజకవర్గాలనూ జగన్ అభివృద్ధి చేస్తున్నారు.. చంద్రబాబులా కాదు..
వైఎస్సార్సీపీ గెలిచిన 151 స్థానాల్లోనే కాకుండా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఏపీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 4నెలలు కాకముందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామన్నారు. విజయవాడలో వార్డు సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు శ్రీకారం చుట్టామని, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 285సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి సెక్రటేరియట్కు ఎన్నికైన అభ్యర్థులపై గురుతర బాధ్యతను ఉంచారని, …
Read More »