ఆంధ్రజ్యోతికి నోటీసులు.. ప్రస్తుతం ఈవార్త ఆసక్తిరేపుతోంది. కాకినాడలో నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ఆంధ్రజ్యోతి అనే పత్రికా సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీచేశారు. వీరు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల వద్ద అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. అయితే నోటీసు అందిన …
Read More »రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి ఇప్పుడు సుమతీ శతకాలు వల్లిస్తే నమ్మేస్తారా? బాబూ ?
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసారు.నిరుద్యోగ యువతను గ్రామ వలంటీర్లుగా నియమిస్తుంటే మీకు జన్మభూమి కమిటీలు గుర్తుకొస్తున్నాయా చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. ప్రజలను పీడించుకు తిన్న జన్మభూమి కమిటీలకు, గ్రామ వలంటీర్ల వ్యవస్థకు తేడా ఏమిటో తొందర్లోనే తెలుస్తుందని అందాకా కాస్త ఓపిక పట్టండి చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ఒక వైపు నిజాయితీగా పనిచేశామని బాజా కొట్టుకుంటు ఇంకో పక్క మాపై …
Read More »చంద్రబాబుకు నోటీసులు.. తేడా వస్తే అరెస్టే
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసినందుకు చంద్రబాబు పథకాలపై సుప్రీం కోర్ట్ ఈ నోటీసులిచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలని సుప్రీంలో పిటిషన్ వేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని వివరించిన పిటిషనర్ …
Read More »జగన్ స్పీచ్ వెనక ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 2014సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అత్యధిక స్థానాలను గెలుపొంది ప్రతిపక్ష నేతగా తొలిసారిగా నవ్యాంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టిన సంగతి విదితమే. ఆ తర్వాత అప్పటి నుండి వైసీపీ అధినేతగా,ప్రతిపక్ష నేతగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ.. బాబు అండ్ బ్యాచ్ ను తన స్పీచులతో చుక్కలు చూపించిన సంగతి మనకు తెల్సిందే.ఈ క్రమంలో …
Read More »ఆక్రమాలకు కేర్ అఫ్ అడ్రస్ టీడీపీ…రెండేళ్ల పదవికే అంత సీన్ చెయ్యలా
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే.జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు సైతం ఓడిపోయారు. ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసిన విషయం అందరికి తెలిసిందే.ఆ పార్టీలో ఉన్న హేమాహేమీలు సైతం గెలిచిన తరువాత తన సొంత నియోజకవర్గానికి కూడా పనులు చేసుకోలేకపోయారు.పనులు చేస్తామని వేల కోట్లు మంజూరు చేసుకొని …
Read More »టీడీపీ కాపు నాయకులంతా మూకుమ్మడిగా కమలం గూటికి చేరనున్నారా
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, గోదావరి జిల్లాలో బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే తోట పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. ఇటీవలతనకు బీజేపీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయంటూ తోట త్రిమూర్తులు స్వయంగా చెప్పారు. అదే సమయంలో తనకు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన లేదని తోట స్పష్టంచేశారు. తాజాగా విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే బోండ ఉమ నివాసంలో ఏపీలోని కాపు …
Read More »డీజీపీ హెచ్చరికతో వెన్నులో వణుకుతో తెలుగు తమ్ముళ్లు
మరోసారి ఏపి రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాకపోతే అప్పుటి అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ గెలుపు చంద్రబాబు ఓటమి పట్ల ఆపార్టీ కార్యకర్తలు అక్కసుతో ఉన్నారని, …
Read More »రాష్ట్ర ప్రయోజనాలకోసం తెలంగాణ, కేంద్రంతో సయోధ్య.. జగన్ బుర్రే బుర్ర
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నెల రోజులు పూర్తయ్యింది. ఈ నెలరోజుల పాలన హిట్టా.? ఫట్టా.? సీఎంగా జగన్ పనితీరు ఎలాఉంది? వాస్తవానికి మొత్తం 60నెలల పదవీ కాలంలో నెల రోజులనే ప్రామాణికంగా తీసుకుని మార్కులు వేయాల్సిన అవసరం లేదు. కానీ మొదటి నెల కాబట్టి సర్వత్రా జగన్ పనితీరుపై ఆసక్తి కనబరుస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారని …
Read More »చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న కాపు నేతలు..కమీస మర్యాద కూడా ఇవ్వడం లేదట !
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం అందరికి తెలిసిందే.మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 23 సీట్లు గెలుచుకొని సరికొత్త చెత్త రికార్డు నెలకొల్పింది.జగన్ దెబ్బకు టీడీపీ లోని హేమాహేమీలు సైతం ఘోరంగా ఓడిపోయారు.మంత్రులు,సీనియర్ నాయకులు జగన్ దెబ్బకు కోలుకోలేకపోతున్నారు.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం చంద్రబాబుకు ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఉంది.ఈ ఐదేళ్ళు టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది పక్కన పెడితే …
Read More »దేవుడున్నాడు.. స్క్రిప్ట్ కరెక్ట్ గానే రాస్తున్నాడు.. లెక్కలు సరిచేస్తున్నాడంటున్న ప్రజలు..
దాదాపుగా ఏడాది క్రితం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధానర్చకుడు రమణ దీక్షితులుకు టీటీడీ నోటీసులు జారీ చేసింది.. టీటీడీ పాలకమండలి అధికారులు, ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేయడంతో ఆ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులుకు అధికారులు నోటీసులిచ్చారు. అయితే ఆ ఆయన ఇంట్లో లేకపోవడంతో నోటీసులను అధికారులు ఇంటికి అంటించారు. అయితే టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై దీక్షితులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక …
Read More »