తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితా-2022ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఓటర్ల జాబితాపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానంతరం జిల్లాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశామని, వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని తెలిపారు. బూత్ …
Read More »తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా పార్థసారధి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా జిల్లా వాసి, మాజీ ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవా రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. జిల్లాలోని ఆర్మూర్కు చెందిన ఆయన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీని పూర్తిచేశారు. యూపీఎస్సీ ద్వారా మొదట ఐ ఎఫ్ఎస్ అధికారిగా నియమితులై రెండేళ్ల పాటు అటవీ శాఖలో పనిచేశారు. అనంతరం రాష్ట్ర …
Read More »