Home / Tag Archives: telangana (page 28)

Tag Archives: telangana

6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం ఖాళీ-కౌశిక్ రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై..ఆ పార్టీ బహిష్కృత నేత కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్కు రూ. 50కోట్లు ఇచ్చి.. రేవంత్ పదవి పొందారని ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్ ఓ యూజ్ లెస్ ఫెలో అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సినిమా యాక్టర్ రేవంత్ ఫీల్ అవుతున్నారని..తెలంగాణ పీసీసీ పదవి వస్తే సీఎం అయినట్లు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 6 నెలల్లో కాంగ్రెస్ మొత్తం …

Read More »

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 696 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాబారిన పడి మరో ఆరుగురు మృతి చెందారు. ఇక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు.. 97.08శాతంగా ఉంది. కొత్తగా 858మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు చేశారు.

Read More »

నారాయణపేటలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం

 నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు ఇవాళ శ్రీకారం చుట్టారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా కేంద్రంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో నారాయణపేట జిల్లా పర్యటనకు బయలుదేరిన కేటీఆర్‌.. 10 గంటలకు నారాయణపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రిలో …

Read More »

బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ పేరు : మంత్రి కేటీఆర్

తెలంగాణలోని హైద‌రాబాద్  న‌గ‌రంలో ఇవాళ ప్రారంభించుకున్న బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌కు బాబు జ‌గ్జీవ‌న్ రామ్ ఫ్లై ఓవ‌ర్‌గా నామ‌క‌ర‌ణం చేస్తున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌న్నారు. బాబు జ‌గ్జీవ‌న్ రామ్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు కేటీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. బాలాన‌గ‌ర్ వాసుల …

Read More »

సిరిసిల్ల స‌మీకృత క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం కేసీఆర్ ఆదివారం ప్ర‌గ‌తి ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు. సిరిసిల్ల‌లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో నిర్మించిన స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని కేసీఆర్ ప్రారంభించారు. స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌ల‌తో క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్‌ను కూర్చిలో ఆసీనుల‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్ర‌శాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు. అంత‌కుక్రితం సీఎం స‌ర్దాపూర్‌లో మార్కెట్‌యార్డును, సిరిసిల్ల‌లో న‌ర్సింగ్ …

Read More »

రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read More »

వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా కలర్ తెలుసా..?

 దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ..నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా  షర్మిల ఈ నెల 8న ప్రారంభించనున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా పాలపిట్ట, నీలం రంగుతోకూడి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో …

Read More »

శంషాబాద్ లో ప్లాంటేషన్ ను పరిశీలించిన సి.ఎస్.సోమేశ్ కుమార్

గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన రహదారుల వెంట నాలుగు నుండి ఆరు వరసలో వినూత్నంగా మొక్కలను పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. మల్టి లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ గా వ్యవహరించే ఈ విధానం ద్వారా ఎక్కడైతే రహదారులకిరువైపులా అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలంలో పూల మొక్కలైన తీగ జాతి మొక్కలు కాగితం పూలు, పూల పొదల మొక్కలు మొదటి వరుసలో, ఒక ఫీట్ వరకు ఎదిగే పొగడ, భిజ్ఞోనియా మెగాఫోటమికా జాతి …

Read More »

తెలంగాణలో అర్చకుల వేతనాలకు నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాల చెల్లింపుల కోసం నిధులు విడుదలయ్యాయి. రెండో త్రైమాసికానికి సంబంధించి రూ.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరుచేసింది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Read More »

తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు: ఎన్వీ రమణ

చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌.వి.రమణ హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ పయనమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన శతకోటి వందనాలు తెలిపారు. తనను పసిబిడ్డలా అక్కునజేర్చుకుని, అపార ప్రేమాభిమానాలు చూపించారని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు ఈ లోకంలో లేరన్న వాస్తవం బాధిస్తూ ఉండేదన్నారు. వారం రోజుల పర్యటనలో ఆశీర్వచనాలతో నిష్కల్మషం ముంచెత్తిందన్నారు. ప్రగతిశీల తెలంగాణ సమాజానికి వందనాలు తెలిపారు. తన జీవితంలో భావోద్వేగానికి గురైన సందర్భాల్లో ఈ పర్యటన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat