Home / Tag Archives: telanganacmo (page 12)

Tag Archives: telanganacmo

బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కృషిచేయాలి..

బి.ఆర్.ఎస్.గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పరకాల బి.ఆర్.ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.శుక్రవారం సంగెం మండలం కాపులకనపర్తి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ యూత్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు పసునూరి సారంగపాణి,గ్రామ అధ్యక్షులు సదిరం రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలో వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం నార్లావాయి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పరకాల నియోజకవర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.వారికి ఎమ్మెల్యే గారు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పార్టీ విధివిధానాలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.పార్టీపై నమ్మకంతో పార్టీలో చేరిన వారందరినీ కాపాడుకుంటామని తెలిపారు.పార్టీలో చేరిన వారిలో..సింగిరెడ్డి అనిల్ ,మొగిలి హరిశంకర్,సింగిరెడ్డి …

Read More »

కాంగ్రెస్ లో ఏమి జరుగుతుంది… ఇంతటి ధీన స్థితికి కారకులు ఎవరూ…?

వందేళ్ల చరిత్ర ఉందంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకీ ఇంతటి ధీన స్థితికి ఎందుకు దిగ జారింది…హేమా హేమీలు ఉన్న ఆ పార్టీకి వలస నాయకుడు పిసిసి సారధ్యం వహించడమే ఇందుకు కారణమా అంటే ఆ పార్టీ నుండే అవునని సమాధానం రావడం మరీ విచిత్రంగా ఉంది.పి సి సి ప్రెసిడెంట్ పదవిని కోటాను కోట్లు పెట్టి తెచ్చుకున్నాడని సొంత పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పై వాదాన్ని బల …

Read More »

బీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషి చేయాలి…

బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పరకాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి శ్రీమతి చల్లా జ్యోతి గారు అన్నారు. శుక్రవారం 15 డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి గారు మాట్లాడుతూ…పరకాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు బీఆర్‌ఎస్‌ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. గతంలో ఉన్న నాయకులు చేసిన …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌  జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దొన్పాల్ గణేష్, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు..తడపాకల్ గ్రామం నుంచి బీజేపీ, బీఎస్పీ నుంచి యువజన సభ్యులు, భీంగల్ మండలం బెజ్జోరా గ్రామం నుంచి 25 మంది యువజన …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హాడావుడి రోజురోజుకి ఎక్కువైపోతుంది. ఈ క్రమంలో పటాన్‌చెరులో కాంగ్రెస్‌   పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకుడు నీలం మధు   తన అనుచరులతో కలిసి బీఎస్పీలో  చేరారు. నీలం మధును హస్తం పార్టీ పటాన్‌చెరు   అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీఫామ్‌ను పెండింగ్‌లో పెట్టింది. అయితే గురువారం రాత్రి ప్రకటించిన చివరి జాబితాలో నీలం మధుకు బదులు కాటా …

Read More »

టీబీజేపీ అఖరి జాబితా విడుదల

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ చివరి జాబితాను ప్రకటించింది. ఈ రోజు శుక్రవారం ఉదయం 14 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ముందు 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి ఉండగా మూడు స్థానాల్లో అభ్యర్థుల్లో మార్పు చేర్పులు చేసి చివరకు 14 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ రిలీజ్ చేసింది. వనపర్తి, చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి అభ్యర్థులను మారుస్తూ …

Read More »

వేముల వాడ బీజేపీకి ఝలక్

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజే శుక్రవారం నామినేషన్ అఖరి తేది కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో ముందు ప్రకటించిన అభ్యర్థులను కాకుండా సడెన్ గా వేరేవాళ్లను ప్రకటించి వాళ్లకు పార్టీ బీఫాంలు అందజేస్తుంది ఆ పార్టీ. మరోవైపు బీజేపీ పార్టీ ఒక జాబితాలో ఒకరి పేరు.. మరోక జాబితాలో వేరేవాళ్లను ప్రకటించి ఇటు అభ్యర్థులను.. అటు ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టెస్తుంది. …

Read More »

గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ సందర్భంగా  త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. ఎర్ర‌వ‌ల్లి నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో గ‌జ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్. నామినేష‌న్ దాఖ‌లు అనంత‌రం గ‌జ్వేల్ నుంచి హెలికాప్ట‌ర్‌లో కామారెడ్డికి కేసీఆర్ బ‌య‌ల్దేరారు కేసీఆర్. అక్క‌డ మ‌ధ్యాహ్నం 2 …

Read More »

మళ్ళీ తెలంగాణ దే ఘన విజయం

ఢిల్లీ పెద్దలు, పరాయి రాష్ట్ర గద్దల చేతిలో పావులుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా, మళ్ళీ తెలంగాణ దే ఘణ విజయమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ వ్యాసాల సంకలనం”దారి చూపిన దశాబ్ది”పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat