తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ..mlc నవీన్ కుమార్ హాజరయ్యి ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కరోనా వైరస్ విజృంభించి ఆక్సిజన్ మరియు రక్తం దొరకక చాలా …
Read More »