Telengana Tourism తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా వాసులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించేందుకు సిద్ధమయ్యింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తెలంగాణకు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులను, మరెన్నో పథకాలను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. కరీంనగర్ మానేరు నదిపై ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జిని ఏప్రిల్ 14వ తారీకు నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల …
Read More »