Home / Tag Archives: tenders

Tag Archives: tenders

రివర్స్ టెండరింగ్ పై జీవీఎల్ కామెంట్స్

ఏపీలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటినుంచే పలు సంచలన మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విష‌యంలో కూడా రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు జగన్ శ్రీకారం చుడ‌తామంటూ సీఎంగా ప్ర‌మాణ‌ స్వీకారం నాడే ప్ర‌క‌టించారు. అందుకు అనుగుణంగానే పోల‌వ‌రం ప్రాజెక్టులో కాంట్రాక్టుల‌ను రివ‌ర్స్ టెండ‌రింగ్ కు పిల‌వాల‌ని ఏపీ ప్ర‌భుత్వం తీసుకోవడం తద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆదా జరగడం పట్ల పలువురు దీనిపై …

Read More »

ఏపీఎస్పీలోని టైపిస్టు వల్లు పేపర్ లీక్ అయ్యిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీఎస్పీలోని టైపిస్టు పేపర్ లీక్ చేసిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడని, ఇప్పుడు ఎస్కేయూ నుంచి లీక్ అయిందని కంపు చేస్తున్నాడన్నారు. అలాగే ఒక కోచింగ్ సెంటర్ నుంచి 100 మంది సెలక్ట్ అయ్యారని చెప్పి జిల్లాకు పదివేల ఉద్యోగాలన్న సంగతి దాచి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. మరో …

Read More »

జగన్ తీసుకుంటున్న మొండి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఇంకా ఏం జరగనుందో తెలుసా.?

పోలవరం ప్రధాన రీటెండర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి 628 కోట్ల ఆదా వచ్చింది.గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధరకంటే తక్కువకే 12.6% అంటే రూ.4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు మేఘా ముందుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి 628కోట్ల నిధుల ఆదా జరిగింది. ఈ ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే రూ.4358 …

Read More »

పోలవరం రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టులన్నింటినీ జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపేలా చట్టం, కొనుగోళ్లలో పారదర్శకత పెంచేలా ఆన్‌లైన్‌లోనే టెండర్లు..

మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …

Read More »

నారా లోకేశ్‌కు షాక్.. రూ.3,640 కోట్ల విలువైన పనులు రద్దు చేసిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అవినీతి చోటుచేసుకున్న టెండర్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ మంత్రిగా పనిచేసిన పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విభాగంలో అప్పట్లో అనుమతి తెలిపి, ఇప్పటికీ ప్రారంభం కాని రూ.3,640 …

Read More »

కర్నూలు జిల్లా ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్ పోర్టుకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. రాజధాని అమరావతిలో నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో ఓర్వకల్లుతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదరి విమానాశ్రయాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ముగిసింది. విమానాశ్రయ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదిత భూమి చుట్టూ రక్షణగోడ, రెండవ దశలో టర్మినల్ భవనాలు, తుది దశలో రన్‌వే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat