దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి అయితే.. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని వదిలేశాడు. రోహిత్ వదిలిస్తే.. నేను ఉన్నాను కదా అన్నట్లు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ బాదేశాడు. ఆడేది ఐదో టెస్టు మ్యాచ్.. అయితేనేం తొలి టెస్టు శతకాన్ని ఎలా ద్విశతకంగా మార్చుకోవాలో చేసి చూపించాడు. టెస్టు క్రికెట్ అంటే సుదీర్ఘంగా ఆడటమే …
Read More »