Home / Tag Archives: test series (page 2)

Tag Archives: test series

రెజ్లర్ సాక్షిమాలిక్ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో రెజ్లర్ సాక్షిమాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిరసనను ముగించట్లేదు.. ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని అమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తమకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

Read More »

రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం

తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి వారిని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది

Read More »

వార్నర్ చాలా డేంజరస్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …

Read More »

గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న  ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా  అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …

Read More »

చరిత్ర సృష్టించిన శ్రీలంక

ఐర్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్సింగ్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించి.. 2 టెస్టుల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. లంకకు ఇది టెస్టుల్లో 100వ విజయం. 311 టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంది. ఆసియా దేశాల్లో లంక కంటే ముందు భారత్(569 టెస్టుల్లో 172 విజయాలు), పాక్ (451 టెస్టుల్లో 146 విజయాలు) ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక విజయాల జాబితాలో ఆస్ట్రేలియా(853 టెస్టుల్లో …

Read More »

టెస్టు క్రికెట్ లో చరిత్ర

శ్రీలంకతో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్  చరిత్ర సృష్టించారు. వెల్లింగ్టన్ లో జరుగుతున్న టెస్టులో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేశారు. దీంతో టెస్టు చరిత్రలో మొదటిసారి ఇద్దరు బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. కేన్ విలియమ్సన్ మొదటి ఇన్నింగ్స్ 215(296), హెన్రీ నికోల్స్ 200*(240) పరుగులు చేశారు.. మొత్తం కివీస్ జట్టు స్కోర్ 540 రన్స్ కు చేరింది.

Read More »

దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ

టీమ్ ఇండియా బ్యాట్స్ మెన్.. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి కొంతకాలంగా టెస్ట్ ఫార్మాట్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆసీస్ తో జరిగిన మూడు టెస్టుల్లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. నాలుగో టెస్టులో కోహ్లి గాడిన పడినట్లు కనిపిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని 59 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లికి ఇది 29వ అర్ధ శతకం. దాదాపు 14 నెలల …

Read More »

43 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా

టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్సింగ్స్ ఆసీస్ బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ ఖవాజా 422 బంతుల్లో 180 పరుగులు చేశాడు. భారత్ వేదికగా ఒక టెస్ట్ ఇన్సింగ్స్ అత్యధిక బంతులు (422) ఎదుర్కొన్న ఆటగాడిగా ఖవాజా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు 1979లో యాలోప్ ఈడెన్ గార్డన్స్లో 392 బంతులు ఎదుర్కొన్నాడు. తాజా ఇన్నింగ్స్లో ఖవాజా 43 …

Read More »

రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డ్ సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్ లో 300 క్యాచ్ లు అందుకున్న రెండో భారత క్రికెటర్ గా కోహ్లి ఘనత అందుకున్నారు. తొలి ఇన్సింగ్స్ లో ఆసీస్ బ్యాటర్ నాథన్ లియాన్ క్యాచ్ అందుకొని ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో …

Read More »

మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం

ఇండోర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీ మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.మూడో టెస్ట్ లో భాగంగా  రెండో ఇన్సింగ్స్  లో టీమిండియా విధించిన 76రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ ఆరంభంలోనే ఖవాజా(0) వికెట్ కోల్పోయినప్పటికీ.. హెడ్(49*), లబుషేన్ (28*) జోడీ దూకుడుగా ఆడి ఆసీస్ కు విజయాన్ని అందించారు. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat