స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్య వర ప్రసాద్రావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, ఆయన కొడుకు, సోదరుడు, కదిరి బాబురావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక పులివెందుల టీడీపీ ఇన్చార్జి సతీష్కుమార్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. …
Read More »