Politics ప్రస్తుతం తెలంగాణకు సిఎస్ గా ఉన్న సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్కు వెళ్లాల్సిందిగా తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రస్తుతం సీఎస్ ఎవరున్నారు అనే విషయం చర్చనీయాంసం గా మారింది.. ప్రస్తుతం తెలంగాణకు సిఎస్ గా సోమేశ్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇతని ఏపీ కేడర్ కు వెళ్లాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది …
Read More »Politics : తెలంగాణా ఉద్యోగులపై ప్రశంసలు కురిపించిన ఎమ్మెల్సీ కవిత..
Politics టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల కోసం మాట్లాడారు ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడుకుంటూ వచ్చిన కవిత వచ్చే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అందుకు కారణం ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటూ చెప్పుకొచ్చారు.. సీఎం కేసీఆర్ గన్ అయితే, ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అన్నారు.. 2023 నూతన సంవత్సరం సందర్భంగా టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. …
Read More »Politics : జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత.. మేయర్ ను చుట్టుముట్టిన కార్పొరేటర్లు..
Politics తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది సభలో బిజెపి కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ ను చుట్టుముట్టారు జిహెచ్ఎంసి పనుల్లో ఎమ్మెల్యేల పెత్తనం ఏంటి అంటూ మేయర్ ను నిలదీశారు.. హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం లో ఘర్షణ చోటుచేసుకుంది.. సభ ప్రారంభమైన కాసేపటికి బిజెపి కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ పొడి అని చుట్టుముట్టటమే కాకుండా జిహెచ్ఎంసి పనులు ఎమ్మెల్యేలు …
Read More »Politics : ఆధార్ కార్డు ఉంటేనే పెళ్లి…
Politics సమాజం ఎంతగా ముందుకు వెళుతున్న బాల్యవివాహాలు మాత్రం ఆగటం లేదు ఇప్పటికి ఎన్నోచోట్ల 18 ఏళ్లు నిండకుండానే పెళ్లిళ్లు చేస్తున్నారు అయితే ఈ విషయంపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మైనర్ల వివాహానికి అడ్డుకట్ట వేసే దిశగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.. ఇక మీదట తెలంగాణలో ఎక్కడ వివాహం జరగాలి అన్న వధూవరుల ఆధార్ కార్డులు తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. నేపథ్యంలో మైనర్ల …
Read More »Politics : కరోనా కొత్త వేరియంట్ తో తెలంగాణ హై అలర్ట్
Politics కరోనా పూర్తిస్థాయిలో తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న వారందరికీ మళ్లీ కొత్త వేరియంట్ బిఎఫ్ సెవెన్ కలవర పెడుతుంది చైనా తో పాటు అమెరికా బ్రిటన్ బెల్జియం దేశాల్లో ఈ వేరియంట్లు ఇప్పటికే కనిపిస్తున్నానా పద్యంలో భారత్ కూడా అప్రమత్తమయింది అలాగే ప్రస్తుతం భారత్లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది.. అలాగే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది.. భారత్లో ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ …
Read More »Politics : కేటీఆర్ మాటలకు తనదైన శైలిలో స్పందించిన బండి సంజయ్..
Politics తాజాగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ నాయకులకు డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ విషయంపై స్పందించిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.. తను ఇప్పటికిప్పుడు అన్ని పరీక్షలకు సిద్ధమేనని.. ఒకవేళ అది అబద్ధమని నిరూపిస్తే ఏం చేస్తారంటూ తిరిగి సవాల్ విసిరారు.. అయితే ఈ విషయంపై స్పందించారు బండి సంజయ్.. మంత్రి కేటీఆర్ తనపై …
Read More »Politics : ఈడి ఏ విషయంపై విచారించడానికి నన్ను పిలిచిందో తెలియదు.. తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి..
Politics తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు అయితే ఈ నేపథ్యంలో ఆయన తనను ఏ విచారణ కొరకు పిలిచిందో తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.. తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. అయితే ఈ విచారణకు ముందు తనకు గడువు కావాలంటూ పలుమార్లు ఇప్పటికే ఈడి ను …
Read More »Politics : తెలంగాణ కాంగ్రెస్లో ముదిరిన వివాదం.. 13 మంది పీసీసీ రాజీనామా..
Politics తెలంగాణ కాంగ్రెస్లో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి తాజాగా కమిటీల కోర్పు వివాదంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ రేవంత్ రెడ్డి పై అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే తాజాగా పిసిసి కమిటీల కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు అందరూ రెండుగా చీలిపోయారు.. అలాగే టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది పిసిసి పదవులకు రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీ అంశం అయింది.. తెలంగాణ కాంగ్రెస్ …
Read More »Politics : తెలంగాణ విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలు..
Politics రోజురోజుకీ డ్రగ్ దందా పెరిగిపోతోంది.. దేశవ్యాప్తంగా దీనిపై ఎంతటి కఠిన చర్యలు తీసుకున్న డ్రగ్ కు ఎడిక్ట్ అవుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.. ముఖ్యంగా యువత ఈ విషయంలో పక్కదోవ పడుతున్నారు.. అయితే దీనికోసం తెలంగాణ తాజాగా ఓ నిర్ణయాన్ని తీసుకుంది.. డ్రగ్ వినియోగదారులు స్మగ్లింగ్ డ్రగ్ దందా వంటి విషయాలకు చెక్ పెట్టేది సగం విద్యాసంస్థల్లో డ్రగ్ కమిటీలు వేస్తున్నామంటూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు.. …
Read More »Politics : మంత్రి పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాలను గాయపరిచారు.. కేటీఆర్
Politics మంత్రి కేటీఆర్ తాజాగా కేంద్రం తీరుపై మండిపడ్డారు.. కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి మన్ శుఖ్ మాండవియా లోక్సభలో చేసిన ప్రకటనపై ఈయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి మనసుకు మాండవియా తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండుపడ్డరు… బల్క్ డ్రగ్స్ పార్కుని ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా …
Read More »