Home / Tag Archives: tscm (page 15)

Tag Archives: tscm

తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో హైదరాబాద్ చెందిన పాకో మార్షల్ ఆర్ట్స్ టీం కి చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం …

Read More »

సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరిగేలా తోడుంటాం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల ఇండస్ట్రియల్ లో గల సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు గత 10 నెలల నుండి జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతూ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని కంపెనీ వద్ద 51వ రోజు చేపడుతున్న రిలే నిరాహారదీక్షకు ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులకు …

Read More »

ఫోటో గ్రాఫర్లకు భీమా

ఫోటో గ్రాఫర్లకు భీమా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని హైటేక్స్ లోని శిల్ప కళా వేదిక లో జరిగిన తెలంగాణా ఫోటో&వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్లినరీ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ …

Read More »

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా బాపునగర్, వీకర్ సెక్షన్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ దాదాపుగా పూర్తి చేసిన అన్నీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. మిగిలి ఉన్న పనులు తెలుసుకొని త్వరలోనే వాటిని పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే …

Read More »

గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్‌ (డీఎల్‌), జూనియర్‌ లెక్చరర్స్‌ (జేఎల్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టుల పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌) విడుదల చేయనున్నది. జోనల్‌, మల్టీ జోనల్‌ వారీగా ఉన్న పోస్టుల వివరాలతోపాటు నిర్దేశిత …

Read More »

సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్‌

సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. యాసంగి సీజన్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంట కోసిందే ఆలస్యం మిల్లర్లు, వ్యాపారులు పొలంలోకే వెళ్లి ధాన్యం కొంటున్నారు. కొందరైతే రైతులకు ముందుగానే అడ్వాన్స్‌ చెల్లిస్తున్నారు. దేశంలో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోటమే దీనికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరిసాగు భారీగా …

Read More »

మాన‌వ‌త్వం చాటుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

మనసున్న మహారాజు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరోసారి మాన‌వత్వం చాటుకున్నారు..వివరాల్లోకి వెలితే..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైద‌రాబాద్ నుంచి దుబ్బాక కి వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఓ కారు అదుపుత‌ప్పి బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదాన్ని చూసిన ఎంపీ గారు కారు ఆపి, క్ష‌త‌గాత్రుల వ‌ద్ద‌కు వెళ్లారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారిలో మ‌నోధైర్యం నింపారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌రుండి ద‌వాఖాన‌కు …

Read More »

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాన్దేడ్ , కాందార్ లోహ వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకున్నది. ఈ మేరకు దిన దిన ప్రవర్ధమానమౌతు, మహా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ విస్తరిస్తూ మరాట ప్రజల హృదయాల్లో పాగావేసుకొంటున్నది. జాతీయస్థాయిలో అధినేత సిఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజాదరణ పెరుగుతున్నదనడానికి, మహారాష్ట్ర లో కొనసాగుతున్న ఈ చేరికల …

Read More »

రైతుల మేలుకోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతుల మేలు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని, నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. వేంసూరు మండలం, వేంసూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. దేశంలోనే ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం …

Read More »

భిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ..

ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అన్నారు.బిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ అనీ,ఇక్కడ ఆచారాలు, బిన్న సాంప్రదాయాలకు దేశం లోనే తెలంగాణ ప్రత్యేకం అన్నారు .ఆత్మకూర్ ఎస్ మండలం నశీంపేట లో బొడ్రాయి పండుగ మహోత్సావం లో పాల్గొన్న మంత్రి ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లోసర్వమత సమ్మేళనాల మరిమళానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat