టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా మరిన్ని హాట్ కామెంట్స్ చేసింది. పలువురి మీద సంచలన కామెంట్తో శ్రీరెడ్డి కలకలం రేపుతున్నది. కొద్దిరోజులు మౌనం వహించిన ఆమె తాజాగా మరోసారి సినీ ప్రముఖులపై గురిపెట్టింది. నిర్మాత సురేష్బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇటీవల శ్రీ రెడ్డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడమే కాకుండా అభిరామ్ తో దిగిన ఫోటోలను లీక్ …
Read More »పూనమ్ కౌర్ సంచలన ట్వీట్..!
గత కొంతకాలంగా జరుగుతున్న లైంగిక దాడులపై దేశవ్యాప్తంగా సినీ నటులు స్పందిస్తున్నారు. కథువాలో 8 సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక దాడిని సినీ నటులు తీవ్రంగా ఖండించారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు దాచేపల్లిలో మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్ చిన్నారిపై జరిగిన లైంగిక దాడిపై సినీ నటి పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించింది. బాలికపై లైంగిక దాడి జరిపిన వ్యక్తి అంగాన్ని నరికివేయాలి అని పూనమ్ ట్వీట్ …
Read More »శిల్పా అశ్లీల వీడియో ఒకటి లీక్.!
ప్రముఖ బుల్లితెర నటి కి చెందిన ఫోర్న్ క్లిప్ ఒకటి రీలీజ్ అయిందంటూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది .ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 11వ సీజన్ పలు వివాదాలకు కారణమైంది .అందులో భాగంగా ప్రముఖ నటీమణులు శిల్పా షిండే ,హీనాఖాన్ ల మధ్య గొడవ గత కొంతకాలంగా రోజురోజుకు ఎక్కువైపోతోంది . పదకొండో సీజన్ లో విజేతగా నిలిచిన శిల్పా షిండే పై ఆమె ప్రత్యర్థి ఫైనలిస్ట్ …
Read More »పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు …!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు .గత కొంతకాలంగా తెలుగు మీడియాకు చెందిన కొన్ని ప్రముఖ న్యూస్ ఛానెల్స్ మీద సోషల్ మీడియా ట్విట్టర్ లో పలు మార్లు ట్వీట్లు చేస్తూ ఆయా ఛానెల్స్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అని జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 469,504,506 …
Read More »ఏపీలో మహిళలపై దాడి..మీకు సిగ్గుగా లేదా..? వైఎస్ జగన్ ట్వీట్
విజయనగరంలో అంగన్వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్ను ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అదికారంలో టీడీపీ ప్రభుత్వం ఓ వైపు మహిళా సాధికారిత అని మాట్లాడుతూ… మరోవైపు మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా లేదా? అంటూ వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం …
Read More »“అత్తారింటికి దారేది “డైలాగ్ తో ఆర్కేకి సరికొత్త బిరుదు ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు. పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో …
Read More »ఈ సారి జగన్ వంతు …!
టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రముఖ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు చేశారు.ఈ సందర్భంగా శ్రీరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను సంభోదిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ..అయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అందరికి అభిమానం గౌరవం ఉంటుంది …
Read More »“స్టే ట్యూన్ డ్ టు బట్టలు విప్పి “మాట్లాడుకుందామంటూ-దుమ్ము దులిపిన పవన్ ..
జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో సారి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ,అతనికి వంతు పాడే మీడియాగా పవన్ ఆరోపిస్తున్న ఏబీఎన్ ,టీవీ9 పేర్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ సంచలన ట్వీట్లు చేశారు.ఇప్పటికే టీడీపీ ,ఆ పార్టీ అనుకూల మీడియాను వరస ట్వీట్లతో దుమ్ము దులుపుతున్నాడు.తాజాగా ఆయన నిజమైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా అంటూ ట్వీట్లను మొదలెట్టాడు …
Read More »సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న నా స్నేహితులందరికీ గుడ్లక్..వార్నర్ ట్వీట్
బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. వార్నర్ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అతని మనసంతా ప్రస్తుతం ఐపీఎల్పైనే ఉంది. ఎందుకంటే ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు తన మొదటి మ్యాచ్ ఆడనుంది. దీంతో ఈ మాజీ సారథి జట్టుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటాడు. తన ఇన్స్టాగ్రాం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో …
Read More »వాట్సాప్ అప్డేట్ చేసుకున్నారా ..లేదా .అయితే మీకోసమే ఇదే ..!
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో .అంతగా స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఫోన్లో వాట్సాప్ లేకుండా ఉండరు .అలాంటి వాళ్ళ కోసమే ఈ వార్త .వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా టైం తో పాటుగా లొకేషన్ స్టిక్కర్లు ను పంపుకునే సదుపాయాన్ని …
Read More »