Home / Tag Archives: Twitter (page 9)

Tag Archives: Twitter

ఎస్ఆర్డీపీ కింద అనేక ప్రాజెక్టులు చేప‌ట్టాం

హైద‌రాబాద్‌లో చేప‌ట్టిన‌ వ్యూహాత్మ‌క ర‌హ‌దారి అభివృద్ధి ప్రాజెక్టు ప్ర‌స్తుత ద‌శ‌పై శాస‌న‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించామ‌ని తెలిపారు. ఎస్ఆర్డీపీ కింద ఇప్ప‌టికే రూ . 19వంద‌ల 46కోట్ల 90ల‌క్ష‌ల‌తో 22 ప‌నులు పూర్తి చేశామ‌న్నారు. ఎస్ఆర్డీపీ కింద రూ. 5,693 కోట్ల 51 ల‌క్ష‌ల వ్య‌యంతో 24 ప‌నులు …

Read More »

మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో RGV

ప్రముఖ,వివాదాస్పద దర్శకుడు మరో సంచలన సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. కొండా పేరుతో సినిమాను ప్రకటించిన RGV.. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్రావు, సురేఖ దంపతుల జీవితాన్ని సినిమాగా మలచనున్నాడు. తాజాగా ఓ టీజర్ను విడుదల చేసిన RGV.. ‘ఎన్ కౌంటర్లో చంపేయబడ్డ రామకృష్ణ (RK)కి, కొండా మురళికి ఉన్న మహా బంధం గురించి వివరిస్తా. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాపై ఫస్ట్ హ్యాండ్ సమాచారం పొందాను’ …

Read More »

Civils విజేతలకు మంత్రి KTR శుభాకాంక్షలు

సివిల్స్ -2020 ఫ‌లితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు తెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా సివిల్ స‌ర్వీసెస్‌కు ఎంపిక కావ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. 100 లోపు ర్యాంకు సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల అభ్య‌ర్థులు 9 మంది ఉన్నారు. వ‌రంగ‌ల్‌కు చెందిన‌ శ్రీజకు 20వ ర్యాంకు, వై మేఘ‌స్వ‌రూప్ …

Read More »

ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు

ఇక నుంచి ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్‌ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్‌లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్‌ను కూడా తీసేయాలని నిర్ణయించారు.  

Read More »

అందరి సహాకారంతోనే ఆదిలాబాద్ అభివృద్ధి

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి అన్ని వర్గాల వారి సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ వేత్తలతోపాటు ప్రతి పౌరుని భాగస్వామ్యం ఉండాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై మిడిల్ ప్లాంటేషన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను, సుందరీకరణ పనులను చేపడుతున్నామన్నారు. ఎప్పటికీ నిలిచిపోయే ఈ అభివృద్ధి పనుల్లో …

Read More »

మంత్రి కేటీఆర్ వినూత్న ట్వీట్

జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డును విలీనం చేయాలన్న సూచనలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కంటోన్మెంట్‌ విలీనం వాదనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్‌ చేశారు. ‘సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?’ అని ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ ప్రజలను ప్రశ్నించారు.

Read More »

తన గొప్ప మనసును చాటుకున్న మంత్రి KTR

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు..ఎమ్మెస్సీ చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రజినీ అనే మహిళకు అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్గా మంత్రి కేటీఆర్ ఉద్యోగం ఇప్పించారు. ఔట్ సోర్సింగ్ విభాగంలో ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ GHMC కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. ఇద్దరు ఆడపిల్లల తల్లి రజినీ రోజువారి కార్మికురాలిగా పనిచేస్తోంది. విషయం తెలుసుకున్న కేటీఆర్ ఈరోజు ఆమెను …

Read More »

రేవంత్ కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన శశిథరూర్

కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినంత మాత్రాన వెనకటి బుద్ధులేడికి పోతయన్నట్టు.. వదరుబోతు రేవంత్‌రెడ్డి లాంటి కురచ బుద్ధుల నేతను అందలమెక్కించినందుకు ఆ పార్టీ పాపపు ఫలితాన్ని అనుభవిస్తున్నది. నోరున్నది కదా అని ఎవరినైనా తిట్టించవచ్చుననుకొని పీసీసీ పీఠంపై కూర్చోబెట్టినందుకు అదే భస్మాసురహస్తంగా మారింది. ఇతరులను తిడతాడనుకొంటే.. తమ పార్టీ జాతీయ స్థాయి నాయకులనే అడ్డగోలుగా తిట్టించుకొనే పరిస్థితిని కోరి కొని తెచ్చుకొన్నది. భారతదేశంలో శశిథరూర్‌ ఒక మంచి స్కాలర్‌. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు …

Read More »

ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు

ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్‌ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్‌, హస్నాబాద్‌ గ్రామాల్లోని ఆయా పాఠశాలలో విద్యార్థులకు మాస్క్‌, శానిటైజర్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ శివారులో వ్యవసాయ శాఖ వారు చేపట్టిన యంత్రంతో వరినాటు పద్ధతిని పరిశీలించారు. కంపెనీ యజమాన్యం ద్వారా యంత్ర వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ …

Read More »

రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్‌

రేపటి నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికి వ్యాక్సినేషన్‌ చేసేందుకు గ్రామ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. వ్యాక్సిన్‌ వేసేందుకు తీసుకున్న చర్యలు, చేసిన ఏర్పాట్లపై బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు, జడ్పీ చైర్మన్లు, డీపీవోలు, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat