ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్లో జరిగిన తోపులాటలో గాయపడిన వారికి నేరుగా మ్యాచ్ అవకాశం లభించింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ అవకాశాన్ని వారికి కల్పించారు. గాయపడిన వారితో కలిసి ఉప్పల్ స్టేడియానికి మంత్రి వెళ్లారు. గాయపడిన ఉప్పల్ స్టేడియంలో బాక్స్ నుంచి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు …
Read More »రేపు ఉప్పల్లో క్రికెట్ మ్యాచ్.. ప్రయాణికులకు కీలక సూచనలు
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్, ఎన్జీఆర్ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో …
Read More »భారత్-వెస్టిండీస్ మ్యాచ్ కు ఇవి తప్ప మరేది స్టేడియంలోకి తీసుకెళ్లడం నిషేధం
రేపు బ్లాక్ డే సందర్భంగా ఉప్పల్ మైదానానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. కాగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత దినం బ్లాక్ డే నేపథ్యంలో మ్యాచ్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. కమిషనర్ మహేష్ …
Read More »IPL మ్యాచ్..సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం
ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టంతో 15.5 ఓవర్లలో 127 …
Read More »