దేశంలో ఎక్కడైన కామాంధుల చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వావి వరుసలు మరచి ..దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్నారు. తాజాగా ఓ గర్భిణిపై అత్యాచారనికి పాల్పడ్డారు.ఉత్తరప్రదేశ్లోని కచౌలా గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ 32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 19 న ఉదయం గర్భిణి బహిర్భూమికి వెళ్లింది. దీన్ని అదనుగా తీసుకున్న కొంతమంది యువకులు.. ఆమెను అపహరించి, సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. …
Read More »బ్లూ ఫిలిమ్స్ చూసి…అటువైపుగా బాలిక..అత్యంత కృరంగా అత్యాచారం
దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై, చిన్నారులపై కామాంధులు రెచ్చిపోతున్నారు.తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చివరికి చంపేశారు. మీరట్కు చెందిన అబ్బాసీ, దిల్షద్, ఇజ్రాయెల్ స్నేహితులు మద్య సేవించి బూతు చిత్రాలు చూసి ఎవరినైనా కిడ్నాప్ చేసి అత్యాచారం చేయాలని భావించారు.అదే సమయానికి ఓ బాలిక అటువైపు గా వెళ్తుంటే..బలవంతంగా కిడ్నాప్ చేసి ముగ్గురు …
Read More »పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య…బాయ్ ఫ్రెండ్ తో అసభ్య భంగిమలో చూసిన భర్త
ప్రస్తుతం ఎక్కడ చూసిన పలువురు మహిళలు పరాయి పురుషుల మోజులో పడుతున్నారు. ముఖ్యంగా, తమ మాజీ లవర్ల కోసం వెంపర్లాడుతున్నారు. అంతేనా, ప్రియుడితో సంసారజీవితాన్ని పంచుకునేందుకు ఏకంగా భర్తలనే హతమార్చుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో స్వాతి, జ్యోతి ఇలా చేప్పుకుంటూ పోతే చాలమంది ఉన్నారు. తాజాగా ఓ వివాహిత తన బాయ్ఫ్రెండ్తో హోటల్ గదిలో శారీరక సంబంధంలో నిమగ్నమైవుండగా భర్త రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని …
Read More »ఓ మహిళ ..మరో మహిళను కిందపడేసి , ఆమె మీద కూర్చొని..!
చిన్న చిన్న కారణాలవల్ల పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి అనే దానికి ఉదాహారణ ఇదే.. యూపీలోని కాళింది విహార్కు చెందిన రమాశర్మ, అమె ఇంటి పొరుగున ఉంటున్న మీరా కుమారికి మధ్య నీటి పంపు విషయమై గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే ఆదివారం ఈ గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంలో తలెత్తిన వివాదం ఇద్దరు మహిళలు బహిరంగంగానే కొట్టుకునే స్థాయికి చేరుకుంది. సంపు విషయంలో మరోసారి …
Read More »పెళ్లి అయిన రెండో రోజే తమ్ముడి భార్యపై అన్న దారుణం
ఉత్తర ప్రదేశ్లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్షెహర్ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి బాధితురాలు కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న బాధితురాలికి రషీద్అనే యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన రెండో రోజే అమెపై భర్త అన్న, అతని …
Read More »మాజీ ఎమ్మెల్యే కొడుకు దారుణహత్య
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ ప్రకాశ్ తివారీ (గిప్పీ తివారీ) కుమారుడు వైభవ్ తివారీ(36)ని ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి సమీపంలోని కస్మాండా హౌస్లో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. లక్నో జోన్ ఏడీజీ అభయ్ ప్రసాద్ కథనం ప్రకారం.. వైభవ్ తివారీ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాక వ్యాపారం ప్రారంభించాడు. సూరజ్ అనే పార్ట్నర్తో కలిసి …
Read More »ఎవరికి చెప్పొద్దని కూతురిని తల్లి ఏం చేసిందో తెలుసా…?
దేశంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వాటి వల్ల హత్యలు జరుగుతున్నాయి.బయట పడిందని,బయట పడుతుందని… అడ్డుడా ఉన్నారని ఇలా రకరకాల కారణలవల్ల హత్యలు జరుగుతున్నాయి. తాజాగా పడక గదిలో తన ప్రియుడితో సాగిస్తున్న రాసలీలలను కన్నబిడ్డ చూసింది. దీంతో తమ అక్రమ సంబంధం గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కన్నబిడ్డను ఆ కసాయి తల్లి చంపేసింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్లో జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వివరాలను …
Read More »ఉత్తర్ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ ..
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో నేడు శుక్రవారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మూడు విడతల్లో నవంబర్ 22 ,26 ,29 న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో చాలా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది. 652 పురపాలక స్థానాలకు ఓట్ల లెక్కింపు …
Read More »