దళపతి విజయ్ ప్రధాన పాత్రలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వారసుడు’ . విజయ్కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించాడు . ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ను రాబట్టింది.ఇదిలా ఉంటే ఈ సినిమా …
Read More »