చేయని తప్పులకు ..మోసాలకు వైసీపీ పార్టీకి చెందిన కింది స్థాయి నేతల దగ్గర నుండి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుక్ చేద్దామని ..ప్రజల్లో దోషులుగా నిలబెడదామని తీవ్రంగా కృషి చేస్తున్న అధికార టీడీపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రితో సహా ఎంపీల వరకు అందరూ అడ్డంగా దొరికి వాళ్ళు తీసుకున్న గోతులలో వారే పడుతున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి నిన్న మంగళవారం లోక్ సభలో భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి నమస్కారం చేయడమే కాకుండా ఏకంగా కాళ్ళు పట్టుకున్నాడు అని ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ ఆరోపించిన సంగతి విదితమే. అయితే ఈ వ్యాఖ్యల మీద విజయసాయి రెడ్డి …
Read More »టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మద్దతు తెలిపారు.ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎన్డీఏ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడతాం అని ప్రకటించిన సంగతి తెల్సిందే . See Also:ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..! అందులో భాగంగా ఆ పార్టీ ఎంపీ తోట నరసింహం లోక్ సభ …
Read More »ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …
Read More »ఒళ్ళు దగ్గర పెట్టుకో -ఎంపీ విజయసాయిరెడ్డికి యరపతి వార్నింగ్ ..
ఏపీ అధికార టీడీపీ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ల మధ్య విమర్శల పర్వం తీవ్ర స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ఐపీఎస్ ,ఐఏఎస్ అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. see also :“నాకది”లేదు..అందుకే నేను ఒంటరి…తేల్చేసిన సల్మాన్ .. ఇది …
Read More »నరేంద్రమోడీ వైసీపీ ఏంపీని..జగన్ గురించి ఏం అడిగాడో తెలుసా…?
వైకుంఠ ఏకాదశి రోజు పార్లమెంట్లోని ప్రధాని ఛాంబర్లో ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భారత ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా విజయసాయిరెడ్డి కలిశారు.. ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలిపారు. అయితే 15 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులపైనా ప్రస్తావన వచ్చింది. ఫాతిమా కాలేజ్ సమస్యని పరిష్కరించాలని , అదే విధంగా …
Read More »అవినీతి ఎలా చేయాలో లోకేష్ కు ట్రైనింగ్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు ,అక్రమాలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్న సంగతి తెల్సిందే .రాష్ట్రంలో వైజాగ్ లో జరిగిన భూకుంభకోణంలో కూడా లోకేష్ పాత్ర ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ . ఏకంగా …
Read More »