వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిమంత్రివర్గంలో పదవీస్వీకార ప్రమాణం చేసిన అవంతి శ్రీనివాసరావు విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన భీమిలి ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి సబ్బం హరిపై 9,712 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2009లో రాజకీయ ఆరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాసరావు, అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో …
Read More »జగన్ లాంటి మంచి సీఎంని ఇప్పటివరకూ చూడలేదంటున్న విశాఖవాసులు
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తానెప్పుడూ ప్రజల మనిషేనని మరోసారి రుజువు చేశారు. ప్రజలగుండె చప్పుడు తాను విన్నాను.. తాను ఉన్నానని చాటిచెప్పారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ తిరిగి వెళుతుండగా రోడ్డు పక్కన బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్ పట్టుకున్న కొంతమంది యువతీ, యువకులను జగన్ చూసారు. కానీ చూసీ చూడనట్టు వెళ్లిపోలేదు.. వారిని చూసిన జగన్ వెంటనే కాన్వాయ్ …
Read More »ఫైనల్ రేస్ లో చెన్నై..ఢిల్లీకి నిరాశే
నిన్న విశాఖ వేదికగా క్వాలిఫయర్2 చెన్నై,ఢిల్లీ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఎంతో ఆశక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు పైచేయి మాత్రం చెన్నై దే.ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ధోని తన తెలివితేటలతో ఢిల్లీ ఆటగాళ్ళను బురిడి కొట్టించాడు.ఢిల్లీ వికెట్ కీపర్ రిసభ్ పంత్ కాసేపు నిలబడిన చివరకు నిరాశే మిగిలింది.దీని ఫలితమే 20ఓవర్స్ కు 147పరుగులు మాత్రమే చేసారు.ఇక ఆ తరువాత వచ్చిన చెన్నై …
Read More »తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …
Read More »