ఇటీవల పలువురి వాట్సాప్ ఖాతాల హ్యాకింగ్ కలకలం రేపుతున్న నేపథ్యంలో.. రెండు సెక్యూరిటీ ఫీచర్స్ ఉపయోగిస్తే మీ వాట్సాప్ ను సేఫ్ గా ఉంచుకోవచ్చు. వాట్సాప్ సెట్టింగ్స్ లో అకౌంట్ లోకి వెళ్లి టు స్టెప్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేసి… దానికి 6 అంకెల పిన్ ఇవ్వాలి. ఆ పిన్ మర్చిపోకూడదు. అలాగే సెట్టింగ్స్ లో అకౌంట్ ఓపెన్ చేసి.. ప్రైవసీలోకి వెళ్లి చివర్లో ఫింగర్ ప్రింట్ లాక్ …
Read More »అసలు వాట్సాప్ ప్రైవసీ పాలసీలో ఏముంది.?
కొన్ని రోజులుగా వాట్సాప్ అంటేనే తెగ మండిపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు. ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్లలో 200 కోట్ల యూజర్లతో టాప్ ప్లేస్లో ఉన్న వాట్సాప్.. తమ ప్రైవసీ పాలసీని మార్చనుండటమే దీనికి కారణం. ఇప్పటికే ఈ కొత్త ప్రైవసీ పాలసీలకు సంబంధించి నోటిఫికేషన్లు యూజర్లకు వస్తున్నాయి. వీటికి ఫిబ్రవరి 8లోగా అంగీకరిస్తేనే తమ సేవలను వినియోగించుకుంటారని వాట్సాప్ స్పష్టం చేస్తోంది. ఈ కొత్త రూల్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న …
Read More »వాట్సాప్ లో పిచ్చి మెసేజెస్..తేడా వస్తే ఏడాది జైలు శిక్ష!
కరోనా వైరస్ బాధితుల లిస్టు అంటూ కొంతమంది పేర్లు, వారి వ్యక్తిగత వివరాలతో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అట్లా ఫేక్ న్యూస్ పెడుతున్న వారి మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం కేసు నమోదు చేయబడుతుంది. ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవ్వాళ కరోనా గురించి వాట్సాప్ లో పుకార్లు వ్యాప్తి చేస్తున్న సాయి కిరణ్ అనే వ్యక్తి పై Cr.No:124/2020 …
Read More »ఈసీ లేఖ లీకుపై పోలీస్ దర్యాప్తు ముమ్మరం.. బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!
ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ లీక్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు ముమ్మురం అయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ సుప్రీంకోర్డ్ తీర్పు ఇచ్చిన అరగంటలోనే ఎల్లోమీడియాలో ఈసీ లేఖ ప్రసారం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. ఈసీ లేఖ వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని, కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లాలనే దురుద్దేశంతో ఈసీ …
Read More »వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. రాత్రి సమయంలో అద్భుతం !
వాట్సాప్.. అసలు ఈ ఫీచర్ లేని జీవితం ఊహించుకోలేమేమో.. అలాంటి వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. కొన్ని నెలలుగా ఊరిస్తున్న ‘డార్క్మోడ్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. రాత్రివేళల్లో వాట్సాప్ను ఉపయోగించేవారి కళ్లకు శ్రమ కలగకుండా ఉండేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. ఈవారం మొదట్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా నేటినుంచి మనదేశంలోని యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా 40కోట్ల మంది వాట్సాప్ …
Read More »వాట్సాప్ లో సరికొత్త ఫీచర్
ఫేస్బుక్కు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్తో ముందుకు రానుంది. యూజర్ల భద్రత, గోప్యతలను పరిరక్షించే చర్యల్లో భాగంగా ఈ ఫీచర్ను జోడిస్తోంది. ఇకపై వాట్సాప్ యూజర్లు పాస్వర్డ్ను ఉపయోగించడం ద్వారా తమ చాట్ బ్యాక్ అప్ను కాపాడుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. పాస్వర్డ్ ప్రొటెక్ట్ బ్యాక్ అప్స్ అనే ఫీచర్ పేరుతో న్యూ అప్డేట్ ఉంటుందని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. బీటా యూజర్లకే నూతన ఫీచర్ అందుబాటులో …
Read More »విద్యార్థినితో ఉపాధ్యాయుడు రాసలీలలు..వాట్సప్ లో షేర్
విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వద్దనే చదువుకున్న విద్యార్థినితో క్రామక్రీడలకు పాల్పడుతూ, సరదాగా మొబైల్ఫోన్లో ఫోటోలు తీయడం, అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం మైసూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. కామ ఉపాధ్యాయుని నీచత్వంపై జనం ఛీ కొడుతున్నారు. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని రాంపుర గ్రామంలో ఈ దాష్టీకం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. రాంపుర గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాడైన సిద్దరాజు అలియాస్ సిద్ధరామయ్యకు …
Read More »వాట్సాప్లో ఎవ్వరికి తెలియని రహస్యం ఏమిటో తెలుసా..?
వాట్సాప్లో మనం పోస్ట్ చేసిన మెసేజ్ ఎవరైనా చదివారా లేదా అని తెలుసుకోవటానికి ఏం చేస్తాం. మెసేజ్ దగ్గర బ్లూటిక్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకుంటాం. మన మెసేజ్కు అవతలి వారు రెస్పాండ్ అవుతారా లేదా అన్నది పక్కనపెడితే వాళ్లు మన మెసేజ్ చదివారన్నది మాత్రం తెలిసిపోతుంది. ఫ్రైవసీ ఫీచర్స్లో భాగంగా ఎదుటి వ్యక్తి బ్లూటిక్స్ ఆప్షన్ ఆఫ్ చేసి ఉంటేమాత్రం వాళ్లు మన మెసేజ్ చదివారో లేదో తెలుసుకోవటం …
Read More »తిరుమల లడ్డూపై వాట్సాప్లో దుష్ప్రచారం.. కేసు నమోదు చేసిన టీటీడీ అధికారులు..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల, తిరుపతి పవిత్రత, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. తొలుత తిరుమలలో ఆర్టీసీ బస్టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. అయితే ఆ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో టీడీపీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ తర్వాత …
Read More »వాట్సాప్లో ఆ సమాచారం పంపొద్దు ..చాలా జాగ్రత్త
ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) పన్నే ఉచ్చులో పడొద్దని భారత సైనికులను ఆర్మీ అధికారులు హెచ్చరించారు. రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా కీలక సమాచారం వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయొద్దని మార్గదర్శకాలు జారీ చేశారు. దాంతోపాటు ముఖ్య అధికారులు, నేతల రాకపోకలకు సంబంధించి వాట్సాప్లో సమాచారం షేర్ చేయొద్దని చెప్పారు. అపరిచిత గ్రూప్లలో మెంబర్లుగా ఉంటే.. పాకిస్తాన్ దాయాదులకు సమాచారం చేరే అవకాశాలున్నాయని అన్నారు. సమాచారం చోరీ కాకుండా ఉండేందుకు …
Read More »