ఏపీలో నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. సాధారణంగా బార్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. ఇవాళ ఒక్క రోజు గంట సమయం పెంచారు. అలాగే మద్యం దుకాణాలు రాత్రి 9 గంటలకే మూసేయాల్సి ఉండగా 10 గంటల వరకు …
Read More »జిల్లాను యూనిట్గా వైన్స్ కేటాయింపులో తీసుకుని రిజర్వేషన్లు
నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన మద్యం పాలసీలో భాగంగా వైన్స్ కేటాయింపులో ఈసారి గౌడకులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టిసారించారు. జిల్లాను యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు సమాచారం. ముందుగా లక్కీ డ్రా ద్వారా ఏయే దుకాణాలను రిజర్వేషన్లోకి తేవాలన్నది నిర్ణయించాక ఆయా …
Read More »ఆకాశాన్నంటిన మద్యం ధరలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.మెడికల్ ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే సంస్థలు తప్పా అన్నీ బంద్ అయిన సంగతి కూడా తెల్సిందే. అయితే గత మూడు వారాల నుండి వైన్స్ బార్లు కూడా బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఆగఆగమవుతున్నారు.దీంతో వైన్స్ బార్ల యజమానులే బ్లాక్లో మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ క్రమంలో …
Read More »ఏపీలో బార్లకు నోటిఫికేషన్..రూల్స్ ఇవే !
కొత్త మద్యంపాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లాస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషనర్ రాష్ట్రవ్యాప్తంగా అన్నింటికీ కలిపి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. శుక్రవారం నుంచి వచ్చేనెల డిసెంబర్ 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. …
Read More »పార్టనర్లూ విన్నారుగా జగన్ నిర్ణయం.. ఇక తనివితీరా ఏడవండి !
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మద్యపాన నిషేధం పట్ల మరో అడుగు ముందుకేసి 40శాతం మరిన్ని మద్యం షాపులను తగ్గించేశారు. అయితే దీనికి సంబంధించి జగన్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు అక్కడ సభికులను ముఖ్యంగా మద్యానికి బానిసైన వాళ్లను కంటతడి పెట్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మధ్యనే సందర్భంగా మద్యం షాపులను తను తగ్గిస్తుందని 8 తర్వాత దొరకదని జగన్ చెప్పుకొచ్చారు. ఇవన్నీ తాను ఎన్నికలకు …
Read More »నాటుసారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు..!
నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్బెయిల్బుల్ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్ యజమానులు నియమాలను ఉల్లఘిస్తే లైసెన్స్ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. …
Read More »ఏపీలో జగన్ చేపట్టిన మద్యపాన నిషేధం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసా…?
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యపానాన్ని నిషేధించాలని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఎందుకు అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే జగన్ మద్యపాన నిషేధానికి చర్యలు తీసుకున్నారు. మద్యం రేట్లను పెంచడంతో పాటు బెల్టు షాపులను ఎత్తి వేశారు గ్రామాలలో పట్టణాలలో ఎక్కడపడితే అక్కడ కనిపించే మద్యం షాపులకు బదులుగా ప్రభుత్వమే మద్యం …
Read More »స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మద్యం సీసాలపై మహాత్ముడి ఫొటోలు.. తర్వాత ఏమైంది
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్యం సీసాలపై మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది ఇజ్రాయెల్కు చెందిన ఓ కంపెనీ.. అయితే అందుకు భారత్కు క్షమాపణలు కూడా చెప్పింది. భారతదేశ ప్రజల మనోభావాలను గాయపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నామని చెప్పింది. ఇజ్రాయెల్కు చెందిన ఓ కంపెనీ మద్యం సీసాలపై భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాలను ముద్రించింది.. అయితే ఈఘటన దేశ ప్రజలకు అవమానకరమని ఎంపీలు తాజాగా రాజ్యసభలో …
Read More »హైదరాబాద్ లోని మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
మందు బాబులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తెలిపింది.వారంలో రెండు రోజులు అంటే శుక్రవారం,శనివారం రాత్రి 1 గంటలవరకు బార్ల సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అన్ని పని దినాలల్లో బార్లను ఉదయం 10 గంటల నుంచి …రాత్రి 12 గంటల వరకు …
Read More »తిరుపతిలో వైన్ షాప్స్ దగ్గర ధర్మ దీక్ష చేసిన టీడీపీ నాయకులు..!
తిరుమల తిరుపతి‘వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. హోదా ఇస్తామన్న హామీ వారి మేనిఫెస్టోలోనే ఉంది… ఈ రోజు బుకాయిస్తున్నారు. తిరుపతి తారకరామా స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభ ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2014 ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నరేంద్రమోదీ ఇచ్చిన హామీల ప్రసంగం వీడియోను సభలో ప్రదర్శించారు. ఢిల్లీలో ఉండే ప్రధాని ఉలిక్కిపడి …
Read More »