ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ప్రపంచకప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెల్సిందే.. ఈ మ్యాచ్లో టాప్ అర్డర్ అంతా కుప్పకూలిపోవడంతో చేజేతుల్లారా మ్యాచ్ ను పొగొట్టుకుంది టీమిండియా. అయితే ప్రపంచ క్రికెట్లోనే మిస్టర్ కూల్ గా పేరు ఉన్న మాజీ కెప్టెన్ .లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్లో కన్నీరు పెట్టుకున్నాడు. అయితే మొదటి నుండి …
Read More »వివాదంలో మహ్మద్ షమీ
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం.. గతంలో షమీ స్త్రీలోలుడని ,చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు అని షమీ వైఫ్ హసీనా ఆరోపించిన సంగతి విదితమే. అయితే తాజాగా సోఫియా అనే మహిళా షమీ తనతో నిత్యం చాటింగ్ చేశాడని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో 1.4మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఒక గొప్ప క్రికెటర్ నాకే ఎందుకు మెసె చేస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా అని సోఫియా …
Read More »జడేజా సూపర్..!
ప్రస్తుతం క్రికెట్లో ఫాస్ట్ బౌలర్లకు ఒకే ఒక్క ఓవరు వేయడానికి మాములుగా నాలుగు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది. స్పిన్నర్లు అయితే మూడు నిమిషాల సమయం తీసుకుంటారు. అయితే టీమ్ ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం కేవలం రెండు అంటే రెండున్నర నిమిషాల్లో తన ఓవర్ పూర్తి చేసుంటాడు. అయితే నిన్న మంగళవారం ప్రపంచ కప్ లో భాగంగా కివీస్ తో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్లో …
Read More »టీమిండియా బలం .. బలహీనతలివే..!
వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈ రోజు మంగళవారం తొలి సెమి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది. అందులో భాగంగా ముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా బలాలు బలహీనతలు ఎంటో ఒక లుక్ వేద్దాం .భారత్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచురీలతో సూపర్బ్ ఫామ్లో ఉండటం ప్రధాన బలం. ఇంకా టాప్ ఆర్డర్ కూడా …
Read More »రిటైర్మెంట్ పై వీడిన సస్పెన్స్..ఒక్కటే సమాధానం !
టీమిండియా మాజీ కెప్టెన్,ప్రస్తుత ఇండియన్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.తాజాగా దీనిపై ధోని స్పందించడంతో అందరికి క్లారిటీ వచ్చింది.తాను ఇప్పుడు రిటైర్ అవుతాను అనేది ఇంక తెలియదని, శ్రీలంక మ్యాచ్ ఆడకముందే నేను రిటైర్ అవుతానని అందరు అనుకున్నారని.ఈ మేరకు నేను ఎవరిని నిందించనని ఏబీపీ మీడియాతో చెప్పారు.ఇప్పటికే బీసిసిఐ అధికారి ఒకరు ఇండియా కప్ గెలిస్తే ఘనంగా వీడ్కోలు …
Read More »క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన షోయబ్మాలిక్
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్మాలిక్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా మ్యాచ్ అనంతరం మాలిక్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా పాక్ క్రికెటర్లు అతడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రపంచకప్లో మాలిక్ మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఎనిమిది పరుగులే చేశాడు. రెండు మ్యాచ్ల్లో డకౌట్గా వెనుతిరిగాడు. అయితే …
Read More »సెమీస్ కు ముచ్చటగా మూడు ఛాన్స్ లు కొట్టేసిన పాక్..
ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడనుంది.ఈ రెండు జట్లకు ఇదే చివరి మ్యాచ్ ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ చేతులో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది.ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ వాళ్ళు దేవుడి మీద భారం వెయ్యాల్సిందే.ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ 8మ్యాచ్ లు ఆడగా 4 గెలవగా,మూడు ఓడిపోయింది, మరొక మ్యాచ్ రద్దు అయింది.దీంతో పాకిస్తాన్ కు 9పాయింట్స్ ఉండగా రన్ …
Read More »మూడు రికార్డుల పై కన్నేసిన యూనివర్సల్ బాస్..ఒక్క మ్యాచ్ తోనే
కరేబియన్ విద్వంసకర ఆటగాడు,యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఈరోజు తన కెరీర్ లోనే చివరి మ్యాచ్ ఆడనున్నాడు.40ఏళ్ల గేల్ కు వేరే ప్రపంచకప్ ఎలాగూ ఆడాడు కాబట్టి ఇదే అతడికి చివరి వరల్డ్ కప్ మరియు మ్యాచ్ అని చెప్పొచు.ఈరోజు వెస్టిండీస్ ఆఫ్ఘానిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది.అయితే ఈరోజు మ్యాచ్ లో ఈ సిక్సర్ల వీరుడు మూడు రికార్డులు సాధించే అవకాశం వచ్చింది,అదేమిటంటే *ఈరోజు జరిగే మ్యాచ్లో గేల్ 18 …
Read More »జడేజాకు కోపం వచ్చింది..మంజ్రేకర్ కు వణుకు పుట్టింది
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్పై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో రెస్పాన్స్ ఇచ్చాడు.నీ నోటిని కట్టిపెట్టు అని మంజ్రేకర్ ని ఉద్దేశించి అన్నాడు.వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో భారత్ ఓడినప్పటికీ ధోని,చాహల్ పై విమర్శలు చేసాడు మంజ్రేకర్.ఈ మేరకు జడేజా గట్టిగా స్పందించాడు.నేను నీకన్న ఎక్కువ మ్యాచ్ లు ఆడాను,ఇంకా …
Read More »తెలుగోడికి అన్యాయం చేసిన బీసీసీఐ..అందుకే అలా చేసాడు !
టీమిండియా ఆటగాడు అంబటి రాయుడు అందరిని ఆశ్చర్యపరిచేలా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతునట్లు ప్రకటించాడు.ఈ మేరకు బీసీసీఐకు లిఖిత పుర్వకంగా లెటర్ కూడా రాసి పంపాడు. రాయుడు మూడు ఫార్మాట్ లకు గుడ్ బై చెప్పేసాడు.ప్రస్తుత ప్రపంచకప్ కు ఇండియాకు బ్యాకప్ ప్లేయర్ గా ఎంపికైన రాయుడుకి నిరాశే మిగిలింది ఎందుకంటే..భారత జట్టు ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయం కారణంగా ఇండియాకు తిరిగి వచ్చేసాడు.అతడి స్థానంలో …
Read More »