ఈరోజు భారత్, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభంకానున్నది. సౌతాంప్టన్లోని ఏజియల్ బౌల్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్కు అంతా సన్నద్దమైంది. నిజానికి ఈ ఫైనల్ మ్యాచ్.. లార్డ్స్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ మహమ్మారి కరోనా వల్ల వేదికను సౌతాంప్టన్కు మార్చారు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత టెస్ట్ చాంపియన్షిప్ చివరి మజిలీకి చేరింది. 2019లో ఈ చాంపియన్షిప్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 9 జట్లతో …
Read More »