Home / Tag Archives: ysrcp fans

Tag Archives: ysrcp fans

సొంతకులం వ్యక్తి సీఎం అయితే ముద్దులు పెట్టాలనే రూల్ ఉందా.? ముమ్మాటికీ తప్పు మాట్లాడావ్..

తాజాగా తెలుగు సినీ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియాకు ఆహారం అయిపోయారు.. ఆయన ఓ వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.. భారతదేశంలోనే అత్యంత బలమైన సోషల్ మీడియా సైన్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే.. ఇంకేముంది.. సోషల్ మీడియాకు ఆహారం అయిపోయాడు.. కొద్దిరోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు నటులకు, సాంకేతిక నిపుణులకు ఏపీకి …

Read More »

జీవితంలో మొదటిసారి తన అభిమానులను ఒక కోరిక కోరిన జగన్

తిరుమల శ్రీ వెంకటేశుని సాక్షిగా ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుకడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. రేణిగుంట సమీపంలో బుధవారం యోగానంద ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలంటే మీరందరూ సవ్యసాచులై పని చేయాలని వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 9 ఏళ్లుగా …

Read More »

15 సంవత్సరాల క్రితం ..ఈ నెల 14వ తేదీ వైసీపీ అభిమానులకు అతి ముఖ్యమైన రోజు

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పశ్చిమ గోదావరి జిల్లాలో దాటుతుండటం తమ ప్రాంత అదృష్టమని వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంతో కలసి 2 వేల కిలోమీటర్ల …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలుసా..?

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది. వైఎస్ జగన్ తోపాటు అడుగులో అడుగు వేయ్యడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. see also..వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..! ప్రజలు భారీ సంఖ్యలో జగన్‌ వెంట కదిలారు. …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..!

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న …

Read More »

వైఎస్‌ జగన్‌ కొత్త బైక్…ప్రత్యేకత ఏంటో తెలుసా..?

ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందచేశాడు. సోమవారం కార్పొరేటర్‌ శివ ప్రత్యేకంగా చెక్క (ఉడ్‌)తో చేసిన బైక్‌ను కానుక ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ …ఆ బైక్‌ ఎక్కి కొద్దిసేపు కూర్చొన్నారు. . ఇక …

Read More »

వీల్ల ముఖం లోని సంతోషం ఎందుకో చెప్పాగ‌ల‌రా….! సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ప్ర‌జ‌ల న‌డుమ‌..ప్ర‌తి ఒక్క‌రిని అప్యాయంగా ప‌లుక‌రిస్తు ముందుకు సాగాడు. అక్క‌డ .. దీంతో ప్రజలు అక్క‌డ బ‌స్సులు..లారీలు..జీపులు ఆపి జ‌గ‌న్ తో పాద‌యాత్ర‌లో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగానే …

Read More »

25 విదేశీ నగరాల్లో వాక్‌ విత్‌ జగనన్న

ఈ నెల 29న నిర్వహిస్తున్న ‘‘వాక్‌విత్‌ జగనన్న’’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటô శ్వర్లు, అంబటి రాంబాబు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. 29వ తేదీ వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటనున్న వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా వైసీపీ ఇత‌ర దేశాల్లో ఉన్న‌ఎన్‌ఆర్‌ఐలు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. మెల్ బోర్న్ లో వైసీపీ క‌న్వీన‌ర్ మామిడి కౌసిక్ ఆధ్వ‌ర్యంలో …

Read More »

ఓ అభిమాని జగన్‌ వద్దకు వచ్చి టీ, బన్ ఇవ్వగా అప్యాయంగా ఏమన్నాడో తెలుసా..?

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 27వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేడు గుత్తిలో పాదయాత్ర ప్రారంభించిన జగన్ గుత్తి అనంతపురం, ఆలంపల్లి క్రాస్ గ్రామాల మీదుగా యాత్ర కొనసాగిస్తూ.. మహిళలు, వృద్ధులు, రైతులు, రైతు కూలీలను అప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు …

Read More »

గుత్తి బహిరంగ సభలో జగన్

నవంబర్ 6న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు.ఈ క్రమంలో 26వ రోజు అనంతపురం జిల్లాలోని గుత్తి టౌన్ లో అడుగుపెట్టాడు. సాయంత్రం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ…గడిచిన నాలుగెళ్లలో చంద్రబాబు పాలన చూశాం.. ఇంత దారుణంగా ఏవరైనా రాష్ట్రాన్ని పరిపాలించారని ప్రజలు అడిగాడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat