ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు అభ్యున్నతికి సీఎం పాటుపడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 27శాతం మధ్యంతర భృతి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జగన్ జారీచేశారు. ఈనిర్ణయంతో సుమారు 4లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా లబ్ది చేకూరనుంది. అయితే దీనివల్ల రూ.815 కోట్లు ప్రభుత్వంపై అదనంగా భారం పడనుంది. జగన్ సీఎం …
Read More »జగన్ ఒక్కడి మాట విని ఆరోజు కార్యకర్తలంతా కంట్రోల్ అయ్యారు.. నిజంగా జగన్ ఫ్యాన్స్ గ్రేట్
అధికారం పోయింది. ప్రజలు దారుణంగా ఛీ కొట్టారు. కేంద్రంలో లెక్కచేసేవారు లేరు.. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకోసం పోరాడాలనే ఆలోచన లేదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి పాలనలో ఆ అవకాశం లేదు. విమర్శించే వీలు లేదు. దాంతో తనకుతానే ఓదార్పులు చేయించుకుంటూ, ప్రజల్లో సానుభూతి పొందేందుకు తంటాలూ పడుతున్నారు మాజీ సీఎం చంద్రబాబు. నలభై ఏళ్ల అనుభవంతో ప్రజల్లో జాలి పొంది ఏదో లాభం పొదాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా తనకు సెక్యూరిటీ …
Read More »వైఎస్ జయంతి సందర్భంగా రైతు దినోత్సవం నిర్వహించడానికి కారణాలివే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వచ్చాయి. తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని పండుగగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేయగా.. తర్వాత మళ్లీ అంటే దాదాపుగా పదేళ్ల తర్వాత ఆయన జయంతిని పురస్కరించుకొని జులై 8న రైతు దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సీఎం వైయస్ జగన్ ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేనిరుణం , …
Read More »మాజీ డిప్యూటీ సీఎంపై హైకోర్టులో కేసు..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.టీడీపీలో సీనియర్ నాయకులు హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఆ పార్టీ మంత్రులు కూడా జగన్ దెబ్బకు బిట్టిరిపోయారు.అయితే టీడీపీ మాజీ డిప్యూటీ సీఎం,హోమ్ మినిస్టర్ చినరాజప్ప మాత్రం ఏదోలా కష్టపడి గెలిచేసారు.అయితే ఇప్పుడు ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు.చినరాజప్ప చాలా అన్యాయాలు,అక్రమాలు చేసాడని అంతేకాకుండా అతడిపై …
Read More »టీడీపీ నామినేట్ చేసిన సభ్యులకు దిమ్మతిరిగే షాక్.. సీఎం సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకనిర్ణయం ప్రకటించారు. కౌలురైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పెట్టుబడిసాయం అందనుందని స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపుకార్యాలయంలో జగన్ అగ్రికల్చర్ మిషన్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌలురైతులకు రైతు భరోసా వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని …
Read More »జమ్మలమడగులో జగన్ …ఆదినారాయణ రెడ్డి ఎక్కడ ఉన్నారు..సీఎం ఏం చెప్పబోతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలి సారి కడప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మరణించిన తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం జూలై 8న ముఖ్యమంత్రి హోదాలోనే జగన్ నివాళి అర్పించనున్నారు. అదే రోజు తన తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్సవంగా జరపాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. అదే రోజు తన హాయంలో పెంచిన సామాజిక పెన్షన్లను జగన్ పంపిణీ చేయనున్నారు. …
Read More »మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్ చెల్లని కాసు అయిపోయాడు..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …
Read More »అలా చేయనంత కాలం పవన్ ఎప్పటికీ నాయకుడు కాలేడు.. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం దుమారం రేపుతోంది.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలిచిన పార్టీలు అధికారాన్ని పొందుతున్నాయని, అలాంటి పార్టీలు అధికారంలోకి వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదన్నారు. డబ్బు ఇచ్చాం కాబట్టే తమకు ఓటు వేశారన్న ఆలోచనా ధోరణితో ఉంటున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో జనసేన ఓటమిపై స్పందించిన ఆయన ఓడిపోయినా తాను సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. …
Read More »జిల్లావ్యాప్తంగా చర్చ.. ఫోన్ చేసి చెప్పి మరీ చంపేసారంటూ అనుచరుల ఆందోళన
గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. వేజెండ్ల వద్ద కోటయ్య అనే వైసీపీ దళిత నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఓ మహిళతో కలిసి బైక్ వెళ్తుండగా అడ్డుకున్న దుండగులు కోటయ్య గొంతు కోసి పరారయ్యారు. తాడికొండ నుంచి తెనాలి బైక్పై వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. కోటయ్య బైక్ పై వెళ్తుండగా సుమోలో వెంబడించిన దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు …
Read More »నవ్యాంధ్ర ప్రజలకు సీఎం జగన్ మరో కానుక
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర ప్రజలకు మరో శుభవార్తను తెలిపారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలు తమ తమ బిడ్డలను ఉన్నత చదువులను చదివించడానికి తలకుమించిన అప్పులు చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే వీరందర్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ గ్రామాల్లో ఉన్నవారు లక్షలకు ఫీజులు కట్టడం కష్టమని భావించి నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్ మెంట్అమలు చేస్తామని ప్రకటించారు. …
Read More »