Home / Tag Archives: ysrcp (page 204)

Tag Archives: ysrcp

అధికారం ఉన్నంతసేపు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యేలు..ఇప్పుడు బాబుకు చుక్కలు చూపిస్తున్నారా?

వైసీపీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత వేస్తున్న ప్రతీ అడుగుకు చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి.జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు టీడీపీ సీనియర్ నాయకులు సైతం బిత్తరపోతున్నారు.జగన్ వ్యూహాలకు ఒక్కొక్కడి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి టీడీపీ దిగాజారిపోతుండడంతో చంద్రబాబు పరిస్థితులను చక్కదిద్దడానికి రంగంలోకి దిగాడు.ఈ మేరకు ఉదయం 10గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో అసంతృప్తి ఎమ్మెల్యేలకు మీటింగ్ పెట్టనున్నారు.ఈ మీటింగ్ ముఖ్యంగా …

Read More »

చంద్రబాబుకు భయం మొదలైంది..అందుకే ఈ మీటింగ్ పెడుతున్నారా ?

ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో జగన్ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.అధికార పార్టీ ఐన టీడీపీ ఇంత దారుణంగా ఓడిపోయింది అంటే ఆ పార్టీ పరిస్థితి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.ఇది ఇలా ఉండగా జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాతనుండి ఇప్పటివరకూ అందించిన పాలనకు ప్రజలు ఫిదా అయిపోయారనే చెప్పాలి.జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా …

Read More »

భూమా అఖిల‌ప్రియ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి?..ఆఖరకు ఇలా!

భూమా అఖిల‌ప్రియ…ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత‌. భూమా కుటుంబ స‌భ్యురాలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల‌ప్రియ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చిన అఖిలప్రియ… టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాలలో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈసారి జరిగిన …

Read More »

ఏపీలో చంద్రబాబు ఇంటితో సహా 28 ఇళ్లకు నోటీసులు

ఏపీ రాజధాని అమరవాతి కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. …

Read More »

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన జగన్..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతు బుధవారం తుదిశ్వాస విడిచారు.అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నటుడు కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం కృష్ణ ,నరేష్ మరియు కుటుంభ సభ్యులను పరామర్శించారు. తన భార్య మరణంతో విలపిస్తున్న …

Read More »

40ఏళ్ల మీ రాజకీయ జీవితం ఏమైంది బాబూ..ఒక్క దెబ్బకు ?

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రానికి అన్ని మంచిరోజులే వస్తున్నాయని ప్రజలు ఆనందంలో మునిగిపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుండి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే.అటు ప్రజలకు మంచి చేస్తూ ఇటు అక్రమాలకూ,అన్యాయాలకు పాల్పడుతున్న వ్యక్తులకు తాట తీస్తున్నాడు.ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి …

Read More »

వైఎస్ జగన్ దెబ్బకు చంద్ర‌బాబుతో సహా టీడీపీ నేతలు గిలగిల..ఏం చేశాడో తెలుసా

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు అనుకున్న‌ది సాధించారు. మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబును క‌ర‌క‌ట్ట మీద నుండి ఖాళీ చేయించాల‌ని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసారు. ముందుగా చంద్ర‌బాబు త‌న హాయంలో నిర్మించిన ప్ర‌జా వేదిక‌ను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్ర‌బాబు క‌ళ్ల ముందే కూల్చేసారు. చంద్ర‌బాబు కంటి ముందే తాను నిర్మించుకున్న భ‌వ‌నం నేల మ‌ట్ట‌మైంది. ఇక‌, చంద్ర‌బాబు ఇంటి గురించి జ‌గ‌న్ …

Read More »

టీడీపీకి మరో షాక్ .. సీఎం జగన్ ఆధ్వర్యం లో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన.. అంబికా

ఎన్నికల ముందు వైసీపీలోకి వలసలు ఎలా జరిగాయో తెలిసిందే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఏపీలో చాల మంది నేతలు టీడీపీకి ‘గుడ్‌ బై’ చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల్లే టీడీపీకి పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు. అయితే తాజాగా మరో నేత ,మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాను బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తల్లో …

Read More »

డేంజరస్ గేమ్ ఆడుతున్న జగన్..

ఈ మాట కామెడీ గా అనిపించవచ్చు ప్రాణాలనే పణంగా పెడుతున్నారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత  జగన్..కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు దేశం లో ఒక పేర్లల్ గవర్నమెంట్.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలనే ఛాలెంజ్ చేసి ప్రభుత్వాలలో ఎవరు ఉండాలి అని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్న ఒక బలమైన వ్యవస్థకు ఎదురుగా జగన్ వెళ్తున్నాడు…ఈదేశం లో అతి పెద్ద వ్యాపారం విద్య,వైద్యం ఈ రెండు కార్పొరేట్ చేతిలో ఉన్న వ్యవస్థలు. వీటిలో …

Read More »

కాబోయే గ్రామ వలంటీర్లకు సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా జరిగితే అస్సలు ఉపేక్షించను

ఏపీలో మరికొద్దిరోజుల్లో సుమారు రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ నోటిఫికేషన్ జారీ చేయగా, సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆయా జిల్లాలవారీగా గ్రామ వాలంటీర్ల నియామకం చేపడుతున్నారు. రాష్ట్రంలోని మొత్తం 13జిల్లాల్లో 1,84,498 మంది వాలంటీర్లను నియామకం చేపట్టనున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్‌ను ప్రభుత్వం నియమించబోతోంది. ప్రభుత్వ పధకాలు కుల, మత, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat