ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ పై ,రెవిన్యూలోటు, ఆర్థిక పరిస్థితుల గురించి సంబంధిత అధికారులతో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »62ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన జ”గన్”.
ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభంజనం ధాటికి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా లేకుండా కొలువుదీరనున్నది. ఈ క్రమంలో సరిగ్గా 62ఏళ్ళ కింద అంటే 1957నుంచి ఇప్పటివరకూ జరిగిన పలు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వచ్చారు. అందులో భాగంగా 1967 ఎన్నికల్లో అత్యధికంగా మొత్తం అరవై ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత 1967లో …
Read More »శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్ ఎన్నిక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు శనివారం విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. శనివారం ఉదయం సరిగ్గా 10.31 గంటలకు వైఎస్సార్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. శాసనసభాపక్షం నేతగా జగన్ను ఎన్నుకున్న తర్వాత వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం జగన్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలవడానికి హైదరాబాద్ …
Read More »జగన్ మార్కు పాలన ప్రారంభం.. ఎవరైనా సరే.. తోలు తీసేయండి
కాబోయే ముఖ్యమంత్రిని ఐఏఎస్లు, ఐపీఎస్లు కలుస్తున్నారు. ఇక రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటి సీఎస్, డీజీపీలు కూడా జగన్ను కలసి శుభాకాంక్షలు అందజేశారు. ఆ సమయంలో కొద్దిసేపు జగన్ వారితో మాట్లాడారు.. తన పాలన తీరుతెన్నులను వారికి రేఖామాత్రంగా వివరించారు. ప్రత్యేకంగా ఐపీఎస్ గౌతం సవాంగ్ గారితో మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారని తెలుస్తోంది. రాయలసీమ 4 జిల్లాలకు స్ట్రిక్ట్, డైనమిక్, యంగ్, ఎనర్జిటిక్ ఐపీఎస్లను రెడీ చేయమని …
Read More »ఈనెల 30న జగన్తో పాటు ప్రమాణస్వీకారం చేసే 9మంది మంత్రులు వీరే
ఈనెల 30న ఏపీ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకార చేయనున్నారని ఇప్పటికే స్పష్టమైంది. తొలుత జగన్తో పాటుగా మొత్తం కేబినెట్ ప్రమాణ స్వీకారం చేస్తుందని భావించారు. అయితే ఆ తరువాత జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం సీఎంతో పాటుగా తొమ్మది మంది బాధ్యతలు స్వీకరించనున్నారని తెలుస్తుంది.. వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని, …
Read More »చంద్రబాబు భార్య భువనేశ్వరికి ఘోర అవమానం.. ఏం జరిగిందో చూడండి
ఆంధ్రప్రధేశ్ లోని కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం కొమరవోలు గ్రామం.. ఇద్దరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న గ్రామం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భార్య బసవతారకం పుట్టినిల్లు.. మరో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అమ్మమ్మ ఊరు. పైగా ఈ గ్రామాన్ని భువనేశ్వరి దత్తత కూడా తీసుకున్నారు. అభివృద్ధి చేస్తానంటూ ఆమె భారీఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ …
Read More »నేడు సీఎం కేసీఆర్ను కలవనున్న జగన్
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ శనివారం హైదరాబాద్లో భేటీ కానున్నారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్ను జగన్ ఆహ్వానించనున్నారు. అమరావతిలో శనివారం ఉదయం 10.31 గంటలకు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం జగన్ హైదరాబాద్కు చేరుకుని రాష్ట్ర గవర్నర్ …
Read More »ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గిందన్నది.? ఈసారి ఆయన లెగ్ ప్రభావం జాతీయ స్థాయిలో పనిచేసింది
తాజా ఫలితాలనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు లెగ్ పవర్ పై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసలు ఎవరండీ.. చంద్రబాబు పవర్ తగ్గింది అన్నది. ఆయన సోనియా ఇంటికెళ్లారు.. కాంగ్రెస్ ఖతమైంది. ఢిల్లీ వెళ్లారు.. ఆమ్ఆద్మీ పార్టీ చిత్తయింది. బెంగాల్ వెళ్లారు.. దీదీ దిగాలు పడింది. చంద్రబాబు బెంగళూరు వెళ్లారు.. కుమారస్వామి చిత్తుచిత్తయ్యారు. ఆయన యూపీ వెళ్లారు మాయావతి, అఖిలేశ్ యాదవ్ అడ్రస్ గల్లంతైపోయింది. ఆయన అశోక్ గహ్లోత్ ని …
Read More »ఒక్కసారిగా షాక్ కి గురవుతున్న తెలుగుదేశం నేతలు..
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం మరికొద్దిరోజుల్లో కూలిపోనుంది.. అవునా.. చంద్రబాబు నివాసాన్నే కూల్చేస్తారా.. నిజమా అని ఆశ్చర్యపోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణపరంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగిస్తూ గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలోనే నారాయణ మంత్రిగా ఉన్నపుడు ఈ వివాదం చర్చకు వచ్చింది. …
Read More »జగన్ అదృష్ట సంఖ్య ఎంతో తెలుసా..?
ఏపీలో గురువారం నాడు వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మొత్తం నూట యాబై మూడు మంది విజయం సాధించారు. ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారు. ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గురించి ఒక సంచలన మెసేజ్ వైరల్ అవుతోంది. అదే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది అదృష్ఠ …
Read More »