Home / Tag Archives: ysrcp (page 360)

Tag Archives: ysrcp

3వేలమందితో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే -ముందే చెప్పిన దరువు.కామ్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే .తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .ప్రజాసంకల్ప యాత్ర పేరిట గుంటూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా జగన్ …

Read More »

40ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడ్ని దుమ్ము దులిపిన జాతీయ మీడియా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పట్టపగలే చుక్కలు చూపించారు ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కి చెందిన సీఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ భుపెందర్ చౌబి..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే చేయని దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి లోకల్ మీడియా నుండి జాతీయ మీడియా వరకు పబ్లిసిటీ వస్తుందంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా ఇంటర్వ్యూ లకు ముందుంటారు.తాజాగా సీఎన్ఎన్ న్యూస్ ఛానల్ …

Read More »

ప్ర‌త్యేక హోదా కోసం..!!

ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ధ‌ర్నాలు, ర్యాలీలు, దీక్ష‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌ద్ద‌రిల్లుతోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఏ ఒక్క‌రిని క‌దిలించినా ఏపీకి ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు అన్న మాట వినిపిస్తోంది. ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో వైసీపీ ఎంపీల చేత ఆమ‌ర‌ణ దీక్ష చేయించారు ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్ జ‌గ‌న్‌. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌త్యేక …

Read More »

హైకోర్టు సాక్షిగా రూ.20వేల కోట్ల కుంభ‌కోణం బ‌ట్ట‌బ‌య‌లు..!!

ఐదారు రాష్ట్రాల్లో 32 ల‌క్ష‌ల మందిని ప‌దివేల కోట్ల‌కు పైనే ముంచింది అగ్రిగోల్డ్ సంస్థ‌. ఆ ఐదారు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు భారీగానే ఉన్నారు. అంతేకాకుండా, ఆ ఐదారు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు భారీగానే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంపై సీబీఐ ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని ప్ర‌తిప‌క్షాలు, అగ్రిగోల్డ్ బాధితులు ప‌దే ప‌దే కోరినా.. అవేవీ ప‌ట్టించుకోని చంద్ర‌బాబు స‌ర్కార్ మాత్రం ఏపీ పోలీసుల‌తోనే ద‌ర్యాప్తు చేయించేందుకు సిద్ధ‌మైంది. …

Read More »

కొవ్వు పట్టిన నేతలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలే -ఆర్కే రోజా …!

ఏపీ కి విభజన చట్టంలో ఉన్నట్లు అమలు కావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు మిథున్ రెడ్డి,అవినాష్ రెడ్డి,మేకపాటి,వైవీ సుబ్బారెడ్డి,వరప్రసాద్ గత ఆరు రోజులుగా అమర నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విదితమే. అయితే వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష గురించి అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తమకు నాలుగు ఏండ్లుగా పట్టిన కొవ్వును …

Read More »

దేశ రాజధానిలో ఉద్రిక్త ..ఆందోళనలో వైసీపీ శ్రేణులు ..!

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మిథున్ రెడ్డి,వరప్రసాద్,అవినాష్ రెడ్డి ,మేకపాటి గత ఆరు రోజులుగా అమరనిరహర దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వయస్సులో పెద్దవారు కావడంతో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మేకపాటి,వరప్రసాద్ ల ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో పోలీసులు అరెస్టు చేసి ముగ్గుర్ని ఆర్ఆర్ ఎల్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా గత ఆరు రోజులుగా అమర …

Read More »

సమయం లేదు మిత్రమా ..జగన్ కు అండగా ఉండాలంటూ రంగంలోకి మాజీమంత్రి ..!

ఆయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత ..సీనియర్ మంత్రిగా యావత్తు ఒక్క జిల్లా ప్రజలనే కాకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల సమర్ధుడు..అన్నిటికి మించి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న రాజకీయ నేత .ఇంతకూ ఎవరు అని అనుకుంటున్నారా ..రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు చెందిన పెదకూరపాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి …

Read More »

ఇదీ అస‌లు క‌థ‌..!!

మంత్రి గంటా రూ.1000 కోట్ల అవినీతి భాగోతాన్ని ర‌ట్టు చేసిన మ‌రో టీడీపీ మంత్రి..!! అవును, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు రూ.వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. అయితే, వెయ్యికోట్ల అవినీతి భాగోతంలో మంత్రి గంటాతోపాటు సంబంధం ఉన్న మ‌రో అధికారి పేరు కూడా చెప్తాను. అయితే, మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు క‌నుస‌న్న‌ల్లో జ‌రిగిన ఈ అవినీతి భాగోత‌మంతా నిధుల రూపంలో చేసింది కాద‌ని, వెయ్యి కోట్ల రూపాయ‌లు …

Read More »

ఏపీకి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయ్‌..!!

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత సుమారు రూ.2ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఇప్పుడిప్పుడే పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కాగా, మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించ‌డంతోపాటు.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎదిరిస్తే.. నేడు …

Read More »

జ‌గ‌న్ అన్న‌కే మా ఓటు.. తేల్చి చెప్పిన మ‌త్స్య‌కారులు..!!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ మ‌ధ్య విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో కొన‌సాగుతోంది. అయితే, ఇవాళ గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని తంబ‌ళ్ల‌ప‌ల్లి గ్రామంలో జ‌గ‌న్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat