Home / Masonry Layoutpage 1099

Masonry Layout

విజయవాడలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జనం మీదికి

విజయవాడలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి జనం మీదికి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ నంబరు ఏపీ 16జెడ్‌ 6604 సిటీ బస్సు వేగంగా దూసుకొచ్చి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై మాచవరం వెళుతున్న మైలవరానికి చెందిన తల్లీకూతుళ్ళు షేక్‌ ఖుర్షీద్‌ బేగం …

Read More »

డోన్‌లో రూ.5.5 కోట్ల దోపిడీ… ఎన్‌కౌంటర్‌ చేసిన ఏపీ పోలీసులు

కర్నూలు జిల్లా డోన్‌ ఓబులాపురం మిట్ట వద్ద సినీఫక్కీలో జరిగిన భారీ దారిదోపిడీకి పాల్పడ్డ నిందితుడు భీమ్‌సింగ్‌ ఎట్టకేలకు రాజస్థాన్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. భీమ్‌సింగ్‌ గత నెల డోన్‌ హైవేపై రూ.5 కోట్లు దోచుకుని పరారైన విషయం తెలిసిందే. 144 కేసుల్లో నిందితుడు అయిన అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భీమ్‌సింగ్‌ రాజస్థాన్‌లోని జానూర్‌ జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఓ వాహనంలో …

Read More »

వైసీపీలోకి మాజీ సీఎం తనయుడు..!

ఏపీలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుంది.  ఇప్పటి వరకు వైసీపీలో గెలిచిన  20 మంది ఎమ్మెల్యేలను అడ్డదారిలో టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే .  ఈ క్రమంలో  ఆంధ్రప్రదేశ్ కు ఒక నెల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ సీఎం కుమారుడు నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. మనోహర్ స‌మైక్యాంధ్రప్రదేశ్‌కు చిట్ట చివ‌రి స్పీక‌ర్‌గా పనిచేసారు..మనోహర్ …

Read More »

జగ్గయ్యపేట మున్సిపల్‌ చెర్మన్‌ ఎన్నిక వాయిదా…144 సెక్షన్‌

ఏపీలో మరోసారి టీడీపీ కుట్రలు బట్టబయలైంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ చెర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేయించేందుకు టీడీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి హరీష్‌ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నిక …

Read More »

అధికారంలో ఉంటే మగవారిపైనే కాదు…..అమ్మాయిలను ఏం చేసిన అడిగేవారు లేరా

భూకబ్జాను అడ్డుకున్న ఇద్దరు మహిళలపై దాడి చేసి, వాళ్ల చేతులు, కాళ్లు కట్టేసి పొదల్లో పడేసారు. ఇంత దారుణమైన ఘటన ఏపీలోని విశాఖ జిల్లాలో జరిగింది. అనకాపల్లికి చెందిన శేఖర్ ..భూపతిపాలెం గ్రామానికి చెందిన దేవుడు అనే రైతు చెందిన భూమిని కబ్జా చేయాలనుకున్నాడు. దీనిని అడ్డుకున్నందుకు, దేవుడు కూతుర్లపై దాడి చేసి చేతులు, కాళ్లు కట్టేసి చెట్లల్లో పడేసారు. అధికారంలో ఉన్న ‘లోకల్ లీడర్ల అండ దండలతో మాభూమిని …

Read More »

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో టీడీపీ కుట్ర

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆగడాలకు అంతు లేకుండాపోతున్నట్లుగా ఉంది. జగ్గయ్యపేట లో ఆ పార్టీనేతలే ఉద్రిక్త వాతావరణం సృష్టించడం శోచనీయం. వైసీపీకి మెజార్టీ ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. పైపెచ్చు టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేశారంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యల నేతృత్వంలో హైడ్రామాకు …

Read More »

రాష్ట్రపతికి వైఎస్‌ జగన్‌ లేఖ… టీడీపీకి భయం పట్టుకుందా

ఏపీ ప్రతిపక్ష నేత వై సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందో వివరిస్తూ దేశ ప్రథమ పౌరుడికి లేఖ పంపారు. చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు, ప్రలోభాల పర్వాన్ని సవివరంగా లేఖలో వివరించారు. ఏపీలో దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. …

Read More »

జ‌గ‌న్ కావాల‌నే ఆ ప‌ని చేశారా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని జ‌గ‌న్ సంక‌ల్పించుకున్నారు. అందులో భాగంగానే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ.. సీనియ‌ర్ నేత‌ల నుండి స‌ల‌హాలు స్వీక‌రిస్తూ.. ముఖ్య నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర కోసం జ‌గ‌న్ అండ్ టీమ్ మాత్రం అదిరిపోయే ప్ర‌ణాళిక‌ల‌తో జ‌నాల్లోకి వెళ్లేందుకు …

Read More »

జగన్‌ వీరాభిమాని … తొమ్మిది ఎడ్ల బండ్లు…తొమ్మిది ట్రాక్టర్లతో

ఏపీ లోని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఓ వ్యక్తి.. ఆ పార్టీ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను పోలిన బండ్లను ప్రదర్శించి కొలుపుల్లో తన అభిమానాన్ని చాటుకున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో గంగానమ్మ కొలుపులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వర బ్రిక్స్‌ యజమాని చెంచల రామిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. మొక్కుబడులు …

Read More »

లోకేష్‌కు షాక్ ఇచ్చిన వైసీపీ..ఎప్పుడు..? ఎలా..?

ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు వైసీపీ అనుకోని విధంగా షాకిచ్చింది. లోకేష్ మంత్రి పదవి చేపట్టి దాదాపు ఆరునెలలు పైగానే గడుస్తోంది. మండలి నుంచి చట్ట సభల్లోకి అడుగుపెట్టిన లోకేష్‌కు పంచాయతీరాజ్, ఐటీ వంటి కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లోనే లోకేష్ ప్రసంగాలు విన్నాం. శాసనసభలో మంత్రిగా లోకేష్ ప్రసంగం ఇంతవరకూ వినలేదు. ఆరు నెలల …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat