Home / JOBS

JOBS

తెలంగాణ నిరుద్యోగ యువతకు ముఖ్య గమనిక

తెలంగాణలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో(BC, ST, SC) 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. డిగ్రీ, బీఈడీ/డీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఇంకా అప్లై చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు గడువును పెంచారు. మరోసారి పెంచే అవకాశం …

Read More »

కేవీ స్కూళ్లలో ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా ఉన్న కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (KVS) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4014 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను డిపార్ట్‌మెంట్ …

Read More »

32వేల జీతంతో కొలువు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ లో   కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ) లేదా ఇంజనీరింగ్‌ డిప్లొమా(కెమికల్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ టెక్నాలజీ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. పే స్కేల్‌: రూ.9250- రూ.32,000 చెల్లిస్తారు వయసు: 35 సంవత్సరాలు మించకూడదు దరఖాస్తు రుసుము: రూ.590(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.) ఎంపిక విధానం: …

Read More »

నిరుద్యోగ యువతకు Good News

ఇండియన్ ఆర్మీ ఆర్డ్‌నెన్స్‌ క్రాప్స్‌లో   మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు వచ్చేనెల 12లోపు దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 419 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో తెలంగాణ రీజియన్‌లో 32 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నది. రీజియన్ల వారీగా ఈ నియామక ప్రక్రియ చేపడుతారు. మొత్తం పోస్టులు: 5149 ఇందులో తెలంగాణ రీజియన్‌లో 32 పోస్టులు …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఈ బ్యాంకుకు సంబంధించి సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1422 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో హైదరాబాద్‌ సర్కిల్‌లో 175 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. డిగ్రీ పూర్లయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. …

Read More »

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్‌..మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ఒకవైపు బుసలు కొడుతుండగా, మరోవైపు అంతర్జాతీయ ఐటీ రంగం వృద్ధి అంతంత మాత్రంగానే ఉండటంతో ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని తొలగించిన సంస్థ..మరోసారి వెయ్యి మంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్లుగా తెలుస్తున్నది. ఉద్యోగాల నుంచి తొలగించబడినవారు ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా బహిర్గతపరిచారు.మైక్రోసాఫ్ట్‌ గ్రూపు ప్రొడక్ట్‌ మాజీ మేనేజర్‌ కేసీ లెమ్సన్‌..తనను ఉద్యోగం నుంచి …

Read More »

తెలంగాణలో ఆదివారమే  గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష-ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి..?

తెలంగాణలో  గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సమయం దగ్గర పడుతున్నది. 16వ తేదీనే ఈ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తొలిసారి వెలువడిన గ్రూప్‌-1కు నోటిఫికేషన్‌కు భారీ స్పందన వచ్చింది. 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అందులో అత్యధికులు ఎక్కువ అనుభవం లేనివారు, కొత్తగా పరీక్ష రాసేవారే! పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ వారిని ఎన్నో సందేహాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ కాకపోతే ఏం చేయాలి? హాల్‌టికెట్‌లో ఫొటో …

Read More »

టీఎస్పీఎస్సీ నుండి ఓ శుభవార్త

సర్కారు ఉద్యోగాలకై దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకోసం టీఎస్పీఎస్సీ ఓ శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా వన్‌ టైం రిజి‌స్ర్టే‌షన్‌ (ఓ‌టీ‌ఆ‌ర్‌)లో మార్పు‌లకు అవ‌కాశం కల్పి‌స్తు‌న్నట్టు టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ కార్య‌దర్శి అనితా రామ‌చం‌ద్రన్‌ ఆది‌వారం తెలి‌పారు. సోమ‌వారం మధ్యాహ్నం 2 నుంచి టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ వెబ్‌‌సై‌ట్‌లో ఈ అవ‌కాశం అందు‌బా‌టులో ఉంటుం‌దని చెప్పారు. రాష్ర్ట‌పతి ఉత్త‌ర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ‌జోన్లు ఏర్పా‌డ్డాయి. దీంతో అభ్య‌ర్థుల స్థాని‌కత మారి‌పో‌యింది.

Read More »

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు మెగా జాబ్ మేళా

హైదరాబాద్ జేఎన్టీయూలో ఈనెల 15, 16 తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మెగా జాబ్‌ మేళాలో దాదాపు 150 కంపెనీలు పాల్గొంటున్నాయని యూనివర్సిటీ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ సురేష్ వెల్లడించారు. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. పదో తరగతి నుంచి టెక్నాలజీ విద్య వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. అన్ని రకాల కంపెనీలు పాల్గొంటున్నాయని, ఈ అవకాశాన్ని …

Read More »

రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు

రానున్న ఐదేళ్లలో భారత్లో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝనన్వాలా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో హైరింగ్ ప్రక్రియ 31 శాతం పెరగనుందన్న ట్యాగ్ సర్వే” ఆధారంగా 50 లక్షల ఐటీ కొలువులు వస్తాయని రాకేష్ అంచనా వేశారు. కొవిడ్ తర్వాత కొత్త ప్రాజెక్టుల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి.

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri