Home / Masonry Layoutpage 1121

Masonry Layout

“దరువు” చెప్పిందే నిజమైంది -కర్నూలు ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్ …

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ,ఎంపీల అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే .గతంలో ఆన్లైన్ వెబ్ మీడియా సంచలనం ..ఉన్నది ఉన్నట్లు వార్తలను పబ్లిసిటీ చేసే దరువు .కామ్ రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గానికి 2019 లో జరగబోయే ఎన్నికలకు మాజీ కేంద్ర …

Read More »

లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా…

ఏపీ ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ .ఈ మూవీ కి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ మూవీకు సంబంధించిన వివరాలను చర్చించడానికి …

Read More »

టీడీపీలో కలకలం..ఇద్దరు సీనియర్ ఎమ్మెల్సీలు, ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా..?

గత మూడేళ్లుగా అటు మంత్రి పదవుల్లో ఇటు పార్టీ పదవుల్లో తమను పక్కనపెడుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా ఆరుగురు సీనియర్ నేతలు త్వరలో పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న బొజ్జల, గాలి, గోరంట్ల, గౌతు శివాజీ, కరణం బలరాం, మోదుగుల, బండారు సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలకు గత మంత్రి వర్గ విస్తరణలో మొండి చేయి చూపించాడు..దీంతో బొజ్జల ఎమ్మల్యే …

Read More »

ఏం రాజధాని నిర్మాణం మా వల్ల కాదా..చంద్రబాబును నిలదీసిన ఇంజనీరింగ్‌ విద్యార్థినికి ఏపీ యువత ఫిదా…!

అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలో అమరావతిలో సింగపూర్ లాంటి రాజధాని కట్టిస్తా అంటూ ఏపీ ప్రజలను నమ్మించి ఓట్లేయించుకున్నాడు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చాకా మూడున్నరేళ్లుగా రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడు.మూడున్నరేళ్లుగా స్పెషల్ ఫ్టైట్లలో దేశ, విదేశాలు తిరిగి వచ్చి ఆఖరికి రాజధాని డిజైన్లు కూడా ఓకే చేయలేకపోవడం 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కే చెల్లింది. బాబుగారికి విదేశీ మోజు ఎక్కువ. నేను అవవసరంగా ఏపీలో …

Read More »

“ప్రత్యేక హోదా “ను జగన్ సాధించగలడు -చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ అయిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో బళ్ళారి రోడ్డులో ఎంఐఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు . దీనిపై …

Read More »

మరోసారి నోరు జారిన ఏపీ మంత్రి లోకేష్ -ఈసారి లక్ష ..?

ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలకు ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రముఖ వాణిజ్య నగరమైన వైజాగ్ లో వెలుగులోకి వచ్చిన భూకుంభకోణాల్లో తన పాత్ర ఉందని..తమ పార్టీకి చెందిన …

Read More »

జగన్ తీరులో ఇంత మార్పా.. ఊహించ‌లేదు క‌దా..!

ఏపీ అనంతపురంలో జ‌రిగిన యువభేరిలో జగన్ తీరులో చాలా మ‌ర్పు క‌నిపించింఇ. యువ‌భేరిలో జ‌ట‌న్ చేసిన ప్రసంగంలో చంద్రబాబును ఏమాత్రం ఏకవచనంతో సంబంధించలేదు. చంద్రబాబును గారూ అంటూ సంభోదిస్తూ గౌరవించడం కన్పించింది. గతంలో జగన్ ప్రసంగాల్లో చంద్రబాబును ఏకవచనంతో మాట్లడేవారు. అంతేకాదు తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా చంద్రబాబును ఉరితీయాలని, నడిరోడ్డుపై నరికేయాలని జగన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచనలం సృష్టించిన సంగతి …

Read More »

వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తా.. జగన్ సంచ‌ల‌నం..!

ఏపీ అనంతపురం ప‌ట్ట‌నం లోని ఎంవైఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జననేత జగన్‌ పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్‌ సాక్షిగా హామీయిచ్చినట్లు ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను మనం చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా వచ్చేది. ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా …

Read More »

నడిబజార్లో బాబును “అది చేయాలి “అంటూ” యువభేరి “సాక్షిగా యువతి సంచలన వ్యాఖ్యలు ..

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లా కేంద్రంలో బళ్ళారి రోడ్డులో ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో యువభేరి సభ జరిగింది .ఈ సభకు ఒక్క జిల్లా నుండే కాకుండా యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా నుండి యువత ,విద్యార్ధి విద్యార్దినిలు ,అధ్యాపకులు హాజరయ్యారు .ఈ సందర్భంగా పలువురు ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి కలిగే లాభాలు ఏమిటో …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌ పై వ‌ర్మ సంచ‌ల‌నం..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అసెంబ్లి నిర్మాణం పై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది చంద్ర‌బాబు స‌ర్కార్. ఇప్పటికే వేలకోట్లు ఖ‌ర్చు చేసినా ఇంత వ‌ర‌కు ఒక్క డిజైన్ కూడా సెట్ అవ‌లేదు. దీంతో దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం ఆదేశించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్య‌వ‌హారం పై మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ రంగంలోకి దిగారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అసెంబ్లీని …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat