ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కురిపించిన హామీలు మొత్తం ఆరు వందలు .అధికారంలోకి వచ్చి మూడున్నరెండ్లు అయిన కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఇటు ప్రజానీకం అటు ప్రధాన ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి …
Read More »Masonry Layout
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. వైసీపీతో దోస్తీకి గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో గతసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్ధతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య దోస్తీ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇప్పటికే రెండు పార్టీల బంధంపై అందరిలోనూ సందేహాలు నెలకొంటున్న క్రమంలో జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ మరింత స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ప్రతేక హోదా విషయంలో వైసీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నేత …
Read More »2019 సార్వత్రిక ఎన్నికల పై జగన్ సంచలనం..!
నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది వైసీపీ నేతలు టీడీపీలోకి వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రతిరోజు వైసీపీలో చేరికలు జరుగుతున్నప్పటికీ పార్టీని కొందరు నేతలు వీడనున్నట్లు లోటస్ పాండ్కు కూడా సమాచారం అందింది. దీంతో జగన్ శనివారం కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో తమదే విజయమని నేతల్లో జగన్ భరోసా కల్పిస్తున్నారు. పార్టీని వీడి వెళితే మీకే నష్టమని పరోక్షంగా …
Read More »ఏపీని మరోసారి ఘోరంగా మోసం చేసిన ప్రధాని మోదీ…!
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. అద్భుతమైన రాజధాని కట్టిస్తాం..పోలవరం పూర్తి చేయిస్తాం..అత్యుత్తమ విద్యా , వైద్య సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటాం అని 2014 ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు మోదీ..తీరా అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల ముఖాన పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కొట్టాడు..ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటుకు కేసులో దొరికిపోవడంతో మోదీకి …
Read More »కాపు మంత్రిని బలిపశువును చేయబోతున్న చంద్రబాబు.. పచ్చపత్రికలో కథనం…!
అవసరానికి వాడుకుని తీరా అవసరం తీరాకా విసిరిపారేసే చంద్రబాబు కరివేపాకు సిద్ధాంతానికి మరో ఏపీ మంత్రి బలి కాబోతున్నాడు..చంద్రబాబు తన కరివేపాకు సిద్దాంతంలో భాగంగా తన చుట్టూ ఉన్న తెలుగు తమ్ముళ్లలో ఎవరినైనా వదిలించుకోవాలంటే వెంటనే ఆయనకు స్వామిభక్తిని ప్రదర్శించే అను`కుల` పత్రికలు రంగంలోకి దిగుతాయి..మొన్నటి వరకు సచ్ఛీలుడిగా కనిపించిన సదరు వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నట్లు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల్లో పార్టీ పరువు తీస్తున్నట్లు, చంద్రబాబుకు తలపోటుగా తయారయ్యాడని, సదరు …
Read More »కనిగిరిలో మరో రేప్ ఆటెంట్… వరుసకు చెల్లెలయ్యే అమ్మాయిపై
వరుసకు చెల్లెలయ్యే ఎనిమిదేళ్ల బాలికపై వికృతంగా ప్రవర్తించాడో కామాంధుడు. రాత్రి వేళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను వివస్త్రను చేసి అత్యాచారం చేయబోయాడు. ఆమె సహకరించక పోవడంతో చెంపపై గట్టిగా కొట్టాడు. బాలిక ఏడ్పు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. అది చూసి నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కనిగిరిలో చోటుచేసుకుంది.బాధితురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి నగర పంచాయతీలోని కాశిరెడ్డినగర్ చెందిన …
Read More »ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం..
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో …
Read More »శృంగార ఉత్పత్తుల వినియోగదారుల్లో అనంతపురం ఎన్నో స్థానం…తెలుసా
భారత్ లాంటి సాంప్రదాయ దేశంలో బూతు గురించి ఓపెన్గా మాట్లాడేందుకు తటపటాయిస్తుంటారు. తెగించి ఎవరైనా మాట్లాడితే వాళ్లను తేడాగా చూడటమే కాదు.. తీవ్ర విమర్శలతో ఏకీపడేస్తుంటారు. అయితే బయటికి కనిపించకపోయినా అంతర్గాతంగా శృంగారం పట్ల మనోళ్లకు ఎంత మక్కువ ఉందో తెలియజేసే ఓ సర్వే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దట్స్ పర్సనల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. శృంగార ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఆ కంపెనీ …
Read More »బాబు సంచలన నిర్ణయం -ఆ 70 మంది ఔట్ ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసేవారిలో డెబ్బై మంది కొత్త వారు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు అని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది . ఆ పత్రిక కథనం ప్రకారం వచ్చే …
Read More »ఏపీలో బాబా కాదు..ఓ పాస్టర్ అమ్మాయిలతో రాసలీలలు..వీడియో లీక్
ఏపీలో మరో నేరం బట్ట బయలైయ్యింది. విజయవాడలో ‘జీసస్ మిరాకిల్స్’ పేరిట చర్చి నడుపుతూ, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పరిశుద్ధ జలం విక్రయాలు సాగిస్తున్న పాస్టర్ ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. దీంతో బెజవాడలో క్రైస్తవ సంఘాల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. అమ్మాయిలతో ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడంతో …
Read More »