ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్బాబు టీడీపీపై తిరుగుబాటు బావుటా వేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ నేతలే చెబుతున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత రావెల టీడీపీ అధిష్టానంపై కుతకుతలాడిపోతున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాటంపై టీడీపీ వైఖరికి విరుద్థంగా రావెల వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబును నేరుగా ఉద్దేశించి కాకపోయినా పార్టీని మాత్రం ఇరకాటంలోకి నెట్టేదే. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రావెల …
Read More »Masonry Layout
జగన్ కు జేసీ సలహా -జగన్ పాటిస్తాడా ..?
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ,రాష్ట్రంలోని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అయిన జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంటారు అనే విషయం విదితమే .ఇటీవల తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను .వచ్చే బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేసి లోక్ సభ స్పీకర్ కు అందజేస్తాను అని కూడా ఆయన ప్రకటించేశారు .అంతే కాకుండా తనని నమ్మి …
Read More »జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ.. పులిహోర ప్యాకెట్ అందినట్టుంది..!
ఏపీ రాజకీయ వర్గాలు ఊహించినట్లే అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి మాట మార్చారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను ప్రస్తావించిన సమస్యలను తీర్చడానికి అంగీకరించారని, అందువల్ల తాను లోక్ సభకు రాజీనామా చేయడం లేదని ఆయన చెప్పారు. గతంలో తాను ఎంపీగా అట్టర్ ప్లాప్ అయ్యానని జేసీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు రాజీనామా చేసినంత హాడావుడి చేసి.. …
Read More »చంద్రబాబుకు దసరా షాక్ ఇచ్చిన ఏపీ ఉన్నతాధికారులు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. చంద్రబాబు తాజాగా చేసిన ఆదేశాలు అమలు కాలేదు. దసరా పండగకు ముందే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లనున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాని ఉన్నతాధికారులు దీనిని అమలుపర్చలేక పోయారు. సిబ్బంది జీతాలను, పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీనే చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. …
Read More »అనారోగ్య ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు సర్కార్ పై ఈనాడు సంచలన కధనం..!
ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు డప్పు మీద డప్పు కొట్టారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. మీడియాలో దీనిపై వస్తున్న కదనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనాడు సైతం ప్రజలకు ఎదురవుతున్న అనారోగ్యం, మరణాలు సంభవిస్తున్న తీరుపై ఒక కదనాన్ని ఇచ్చింది. విషజ్వరాలతో ప్రకాశం జిల్లాలో గడిచిన 40రోజుల వ్యవధిలో ఏకంగా 67మంది మృత్యువాత …
Read More »చిత్తూరు జిల్లాలో దారుణం…ఎందుకు హత్య చేశారు
చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న మామిడితోటలో శుక్రవారం ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. మృతులు తంబళ్లపల్లె మండలం ఎర్రమద్దివారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రోళ్ల జగదీశ్వర్ రెడ్డి(29), మదనపల్లి మండలం జంగాలపల్లికి చెందిన ప్రదీప్(28) గా గుర్తించారు. వీరు సుమారు 8 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. మదనపల్లికి చెందిన పూల చలపతి, …
Read More »టీడీపీ గుడ్బై చెప్పనున్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు.. కారణాలు ఇవే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకి అవసరాకి వాడుకోవడం.. అవసరం తీరాక వదిలేయడం వెన్నతో పెట్టిన విధ్య. ఇప్పటికే తన వాడకానికి బలి అయ్యి.. అసంతృప్తికి గురైన నేతలు పార్టీని వీడగా.. కొందరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం చూస్తే టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భావం …
Read More »ఎంపీ పదవికి మరో టీడీపీ సీనియర్ ఎంపీ రాజీనామా ..!
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో రాజకీయ సంక్షోభం రోజు రోజుకి పెరిగిపోతుంది .ఈ క్రమంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలకు విసుగు చెందో లేదా పార్టీలో ..ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమో ..లేదా పార్టీ అధికారంలో ఉన్న కూడా ప్రజలకు ఏమి చేయలేకపోవడమో ..కారణం ఏది ఎం,ఏమైనా కానీ ఆ పార్టీకి ఒకరు తర్వాత మరొకరు గుడ్ బై చెప్తున్నారు …
Read More »గంజాయితో పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ మనవడు ..
ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు గత మూడున్నర ఏండ్లుగా పలు అక్రమాలు అవినీతి కార్యకలాపాలు చేస్తున్నారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి విదితమే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరి అవినీతిపై వైసీపీ శ్రేణులు రెండు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ఏకంగా …
Read More »టీడీపీకి ఆ ఇద్దరు గుడ్ బై – వైసీపీలోకి సోదరుడుతో సహా మాజీ సీనియర్ మంత్రి.
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి .ఈ నేపథ్యంలో అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన నేతలు ,మాజీ మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరుతున్నారు .ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ …
Read More »