ఏపీలోని అనంతపురం జిల్లాలోని సినీ ప్రేక్షకులు సినీ తారల క్రికెట్ చూడబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు సినీ స్టార్స్ క్రికెట్ ఆడి పలు సేవ కార్య క్రమాలకు అండగా నిలిచినా సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి బాలీవుడ్ , టాలీవుడ్ క్రికెట్ వార్ కు సిద్ధం అవుతున్నాయి. అనంతపురంలో నవంబర్ 5న ఈ క్రికెట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షకీల్ షఫీ తెలిపారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియం మైదానంలో బాలీవుడ్, …
Read More »Masonry Layout
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. జగన్ దూకుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల గురించి ఆలోచిస్తూనే.. బలమైన పార్లమెంట్ అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. ఈ క్రమంలో రాయలసీమ నుండి పార్లమెంట్కు పోటీ చేసేవాళ్ళ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయలసీమలోని ఎనిమిది స్థానాల్లో బలమైన అంగ, ఆర్ధిక బలమున్న వాళ్ళ కోసం చేసిన అన్వేషణ ఫలించినట్టు చెబుతున్నారు. ముందుగా …
Read More »చంద్రబాబుకు ట్రెమండస్ షాక్.. టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవుట్..?
ఏపీలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బెదిరింపులకు తలొగ్గిన ప్రభుత్వం వెంటనే చాగల్లుకు నీటిని విడుదల చేసింది. అయితే ఈ వివాదం మరింత ముదిరింది. శింగనమల నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. జేసీ రాజీనామా బెదిరింపుకలు భయపడి ఒక ప్రాంతానికి నీటిని ఎలా విడుదల చేస్తారని.. హెచ్చెల్సీ పరిధిలో లేని చాగల్లుకు నీటిని విడుదల చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంత రైతులకు అన్యాయం …
Read More »ముస్సోరీ బాబు ప్రసంగంలో తప్పుల తడక ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముస్సోరీ లో జరుగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారుల మిడ్ టర్మ్ కెరీర్ శిక్షణ కార్యక్రమానికి హాజరైన సంగతి తెల్సిందే .ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తను ఎప్పుడు విద్యార్ధినే . నేను నిరంతరం నేర్చుకుంటాను .తాను ఎప్పటికప్పుడు సమాజం ,అధికారుల నుండి నేర్చుకుంటాను అని …
Read More »టీడీపీ కంచుకోటలో పట్టుసాధిస్తున్న వైసీపీ.. జగన్ చెంతకి ముఖ్య నేతలు..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకి టైం దగ్గర పడడంతో వైసీపీ తన ప్రణాళికల్లో వేగం పెంచింది. ఇప్పటికే నవరత్నాలు, వైఎస్సార్ కుటుంబం లాంటి పథకాలతో ప్రజల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే వైఎస్సార్ కుటుంబంలోకి 38 లక్షల మంది చేరారు. వైఎస్సార్ కుటుంబంలోకి చేరాలన్న పిలుపునకు ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో అనేక మంది ముఖ్యనేతలు వైసీపీ వైపే చూస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరిజిల్లాకు చెందిన డీసీసీబీ మాజీ ఛైర్మన్ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి, పశ్చిమ గోదావరి …
Read More »దానికి ప్రయత్నించిన దృశ్యాల్ని సెల్ఫోన్లో వీడియో తీసి వాట్సాప్లో
ఏపీలో మరో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేశారు. కనిగిరి నగర పంచాయతీలోని శివానగర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినులు కలిసి విహారానికి ఓ నిర్జన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ముగ్గురు విద్యార్థులు కలిసి అందులోని ఓ …
Read More »ఏమని చెప్పి తల్లి తన కూతుర్ని.. తండ్రి వద్దకుపంపింది…?
ఏపీలో అత్యంతా దారుణంగా మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. తల్లి సహాయంతో రెండేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ అమానవీయ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ పంచాయతీలోని చిన కొవ్వాడలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే… చినకొవ్వాడకు చెందిన మైలపల్లి అప్పన్న రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఇందుకు కన్నతల్లి మైలపల్లి పోలమ్మ …
Read More »ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై యువకుడి లేఖ ..
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండ బద్దలు కొడతారు .ఈ క్రమంలోనే ఆయన గతంలో నారా లోకేష్ మంత్రిగా లేనప్పుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని ..వచ్చే ఎన్నికల్లోపు పోలవరం పూర్తీ కాదు అని ..చంద్రబాబు ఉన్నంత వరకు పోలవరం పూర్తీ కాదు అని ఇలా పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో …
Read More »2019 సార్వత్రిక ఎన్నికలు.. హరికృష్ణ వర్సెస్ పురందేశ్వరి..!
ఏపీలో రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికలు మాంచి రసవత్తరంగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల్లో పట్టుకోసం, సీట్ల కోసం ఎవరి ఎత్తులు, పై ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. ఏపీలో అనంతపురం నియోజక వర్గంలో ఎంపీ సీటు కోసం ఎన్టీఆర్ వారసుల మధ్య పోటీ జరుగుతుందన్న వార్తలు ఆసక్తిగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే …
Read More »ఏపీ అవినీతి “రఘు “తో తమ్ముళ్ళకు లింక్ ..?
అవినీతిలో కానీ అక్రమాల్లో కానీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీ రాష్ట్రం ఉంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల వేదికగా ఒప్పుకున్న సంగతి విదితమే .అయితే బాబు ఆ మాట కావాలని అన్నాడా ..?లేక నోరు జారి ఉన్న వాస్తవాన్ని ఒప్పుకున్నారా అని రాజకీయ వర్గాలు అప్పట్లో విమర్శలు కురిపించిన సంగతి విదితమే . ముఖ్యమంత్రి చంద్రబాబుతో …
Read More »