ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలుకు పోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారా ..? అంటే అవును అనే అంటున్నారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ .ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోకజాడిస్తే జైలుకెళ్లి చిప్పకూడు తినాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును చేతిలో పట్టుకుని చంద్రబాబును.. మోడీ ఒక …
Read More »Masonry Layout
జగన్ అన్నకే మా ఓటు.. పవన్కి మాత్రం ఓటు వేయమని.. తేల్చేసిన పీకే ఫ్యాన్స్…
మీరు చదివింది నిజమే ..గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి ప్రధాన కారణమైన ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే అభిమానులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు .అసలు విషయానికి పవనన్నకు ప్రాణమిస్తాం…జగనన్నకు ఓటు వేస్తాం… అనే స్లోగన్ తో ఉన్న ఒక ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రజక, …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
వైఎస్ జగన్ తన పాదయాత్ర చంద్రబాబు అడ్డాలో రప్ఫాడిస్తుంటే.. మరోవైపు వైసీపీలో చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. నిరంతరం జనం మధ్యన ఉంటూ.. అలుపెరగ కుండా ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్న జగన్కు మద్దతుగా నిలిచేందుకు అనేక మంది నేతలు వైసీపీలో చేరుతున్నారు. దీంతో చంద్రబాబు అండ్ బ్యాచ్కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే… తాజాగా …
Read More »చంద్రబాబు ఓకే అంటేనే.. ”పవర్” స్టార్ పోటీ చేస్తాడట..!!
అవును. మీరు చదివింది నిజమే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓకే అంటేనే.. సినీ నటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తాడట. అంతేకాదు. చంద్రబాబు డిసైడ్ చేసిన స్థానాల్లోనే పవర్స్టార్ అభ్యర్థులు పోటీ చేస్తారని సమాచారం. ఇంతకీ ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదండి బాబోయ్. స్వయాన పవన్ ఫ్యాన్స్కు బాగా దగ్గరైన వ్యక్తి, సినీ క్రిటిక్ మహేష్ కత్తి అన్న మాటలే …
Read More »మరో వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ గాలం ..పార్టీ మార్పుపై సదరు ఎమ్మెల్యే క్లారీటీ …
ఏపీ ముఖ్యమంతి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి తెల్సిందే.అంతే కాకుండా వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు .తాజాగా మరో ఎమ్మెల్యే మీద బాబు కన్నేశారు అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో …
Read More »”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి వైఎస్ జగన్పై విమర్శల వర్షం కురిపించారు. కాగా, నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. నాడు వైఎస్ రాజవేఖర్రెడ్డి సహా 40 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మీద అనేక ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల్లో ఏ ఒక్క కమిటీ కూడా …
Read More »ప్రజాసంకల్పయాత్ర..56వ రోజు షెడ్యూల్ ఇదే
ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా 56వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజక వర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో 56వ రోజు పాదయాత్ర షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. …
Read More »కత్తి మహేష్ ప్రెస్మీట్..పవన్ ఫ్యాన్స్ రచ్చ..పోలీసుల ఎంట్రీ
సినీ విమర్శకుడు కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ మధ్య ప్రత్యక్ష వాగ్వాదం చోటుచేసుకుంది. పవన్కు పలు ప్రశ్నలు సంధించిన కత్తి మహేష్ ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని, పవన్ కల్యాణ్, పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. అయితే పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా విచ్చేశారు. ‘నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కల్యాణ్ …
Read More »రూటు మార్చి పవన్పై విమర్శలు చేసిన కత్తి
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురిపై ఇన్నాళ్లు టీవీ చర్చల్లో, ఫేస్బుక్ పోస్టులలో విమర్శలు గుప్పించిన కత్తి మహేష్ సినీ విమర్శకుడు కత్తిమహేష్ రూటు మార్చారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్లో తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించిన మహేష్… పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. అదేరీతిలో సినీ నటి పూనం కౌర్పైనా ఘాటు కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనపై, తన …
Read More »వైఎస్ జగన్.. ఓ గజ దొంగట..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ మంత్రి మారెప్ప విమర్శల వర్షం కురిపించారు. కాగా, ఇటీవల ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వా మ్యమనేది, ఆత్మగౌరవమనేది, రాజ్యాంగ బద్దమైన పాలనను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీరామార్ అని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్కే చెందుతుందన్నారు. ఇక జగన్మోహన్రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ.. జగన్ ది.. …
Read More »